ఐపీఎల్‌కు కావేరి సెగ: మ్యాచ్ జరిగితే.. స్టేడియంలో పాములు వదులుతాం..

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్-11 సమరం ప్రారంభమైంది. అయితే చెన్నైలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లకు కావేరి సెగ తగిలింది. ఐపీఎల్-11వ సీజన్లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం (చేపాక్) వేదికగా మంగళవారం చెన్నై సూ

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (17:18 IST)
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్-11 సమరం ప్రారంభమైంది. అయితే చెన్నైలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లకు కావేరి సెగ తగిలింది. ఐపీఎల్-11వ సీజన్లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం (చేపాక్) వేదికగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్లు తలపడనున్నాయి. రెండేళ్ల నిషేధానికి తర్వాత ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసిన చెన్నై జట్టు సొంతగడ్డపై మంగళవారం రాత్రి 8 గంటలకు కేకేఆర్‌తో ఆడనుంది. 
 
కానీ రాష్ట్రంలో కావేరి జలాల వివాదం నడుస్తుండటంతో చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించరాదంటూ తమిళనాడు ప్రజలు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ఆందోళన చేస్తున్నారు. అలా కాదని ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తే.. స్టేడియంలో పాములు వదులుతామని తమైజా వాజ్వురిమాయి కట్చి (టీవీకే) నేత, చీఫ్ వేల్‌మురుగన్ హెచ్చరించారు. కాగా... తమిళనాడు ఆందోళనల నేపథ్యంలో మ్యాచ్‌ నిర్వహించే చిదంబరం స్టేడియం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Heavy Rains : హైదరాబాద్ వాసులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి.. పోలీసులు

ప్రవాసీ రాజస్థానీ దివస్ లోగోను ఆవిష్కరించిన రాజస్థాన్ ముఖ్యమంత్రి

పోలీస్ స్టేషన్‌కి సాయం కోసం వెళ్తే.. అందంగా వుందని అలా వాడుకున్నారు..

వేడిపాల గిన్నెలో పడి మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.. ఎక్కడ?

కడపలో భారీ స్థాయిలో నకిలీ జెఎస్‌డబ్ల్యు సిల్వర్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్న పోలీసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేయసి కి గోదారి గట్టుపైన ఫిలాసఫీ చెబుతున్న సుమంత్ ప్రభాస్

సుధీర్ బాబు జటాధర నుంచి ఫస్ట్ ట్రాక్ సోల్ అఫ్ జటాధర రిలీజ్

Shraddha Srinath: గేమింగ్ డెవలపర్‌గా నటించడం ఛాలెంజ్ గా వుంది: శ్రద్ధా శ్రీనాథ్

OG sucess: త్రివిక్రమ్ వల్లే ఓజీ చేశాం, సక్సెస్ తో మాటలు రావడంలేదు : డివివి దానయ్య

ట్రాన్: అరేస్‌లో నా హీరో జెఫ్ బ్రిడ్జెస్: ఒక లెజెండ్, ది బెస్ట్ అంటున్న జారెడ్ లెటో

తర్వాతి కథనం
Show comments