Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకట్టుకుంటున్న యోషినో చెర్రీ పూలు

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (16:07 IST)
వాషింగ్టన్‌లో లేత గులాబీ పూలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా మార్చి-ఏప్రిల్ నెలల్లో వచ్చే వసంత ఋతువులో లేత గులాబీ రంగులో చెర్రీ పూలు వికసిస్తాయి. వీటిని యోషినో చెర్రీ పూలు అని పిలుస్తారు. 
 
పోటోమాక్ నది ఒడ్డున, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మెమోరియల్ మైదానంలో, టైడల్ బేసిన్ చుట్టూ సుమారు నాలుగువేల చెర్రీ వృక్షాలు పూలతో జల్లెడ వలె కనిపిస్తాయి. 
 
1912వ సంవత్సరంలో జపాన్ ఇరు దేశాల మధ్య స్నేహానికి గుర్తుగా యునైటెడ్‌ స్టేట్స్‌‌కు మూడు వేల చెర్రీ చెట్లను బహుమతిగా ఇచ్చింది. ప్రతి ఏడాది చెర్రీ పూల పండుగకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు భారీ సంఖ్యలో హాజరవుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments