ఆకట్టుకుంటున్న యోషినో చెర్రీ పూలు

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (16:07 IST)
వాషింగ్టన్‌లో లేత గులాబీ పూలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా మార్చి-ఏప్రిల్ నెలల్లో వచ్చే వసంత ఋతువులో లేత గులాబీ రంగులో చెర్రీ పూలు వికసిస్తాయి. వీటిని యోషినో చెర్రీ పూలు అని పిలుస్తారు. 
 
పోటోమాక్ నది ఒడ్డున, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మెమోరియల్ మైదానంలో, టైడల్ బేసిన్ చుట్టూ సుమారు నాలుగువేల చెర్రీ వృక్షాలు పూలతో జల్లెడ వలె కనిపిస్తాయి. 
 
1912వ సంవత్సరంలో జపాన్ ఇరు దేశాల మధ్య స్నేహానికి గుర్తుగా యునైటెడ్‌ స్టేట్స్‌‌కు మూడు వేల చెర్రీ చెట్లను బహుమతిగా ఇచ్చింది. ప్రతి ఏడాది చెర్రీ పూల పండుగకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు భారీ సంఖ్యలో హాజరవుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya :సూర్య, వెంకీ అట్లూరి చిత్రం‘విశ్వనాథ్ & సన్స్ కు స్వాతంత్య్రం

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

తర్వాతి కథనం
Show comments