Webdunia - Bharat's app for daily news and videos

Install App

వియత్నాంలో బంగారు వర్ణపు హోటల్ ప్రారంభం

Webdunia
ఆదివారం, 5 జులై 2020 (12:26 IST)
ప్రపంచంలోనే బంగారు పూత పూసిన తొలి హోటల్ వియత్నాంలో ప్రారంభించారు. లాక్డౌన్ తర్వాత పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ తరహా హోటల్‌ను తయారు చేశారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా ఈ హోటల్‌ను బంగారు పూత రేకులతో తయారు చేశారు. డోల్స్ హనోయ్ గోల్డెన్ లేక్ హోటల్‌ హనోయ్ నగరంలో ప్రారంభించారు. ఈ హోటల్‌ మొత్తం బంగారు వర్ణం పూత పూశారు. ఈ పూత పర్యాటకులను అమితంగా ఆకర్షించేలా తయారు చేశారు.
 
ముఖ్యంగా, బాత్రూమ్ నుంచి టైల్స్‌, స్విమ్మింగ్ పూల్స్, ఇలా ప్రతి ఒక్క ప్రదేశాన్ని బంగారు పూతను పూశారు. హోటల్ బాహ్య గోడలతో పాటు.. టాయిలెట్స్, సింకులు ఇలా ప్రతి ఒక్కదాన్ని గోల్డ్ ప్లేటెడ్‌తో తయారు చేశారు. ఈ కరోనా మహమ్మారి తర్వాత వియత్నాం పర్యటనకు వెళ్లినట్టయితే ఖచ్చితంగా ఈ వరల్డ్ గోల్డ్ ప్లేటెడ్ హోటల్‌ను ఓ లుక్కేయండి. 
 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments