Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

ఐవీఆర్
బుధవారం, 23 ఏప్రియల్ 2025 (18:09 IST)
పహల్గామ్ ఉగ్రవాద దాడిని ప్రపంచ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రధానమంత్రి మోడికి సందేశాలు పంపిస్తున్నాయి. "కాశ్మీర్ నుండి వస్తున్న వార్తలు తీవ్రంగా కలతపెట్టేవిగా వున్నాయి" అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. "ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశంతో అమెరికా బలంగా నిలుస్తుంది".
 
'అనాగరిక' ఉగ్రవాద దాడిని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. ఆయన మాట్లాడుతూ, "నా ప్రియమైన మిత్రుడు నరేంద్ర మోడీ. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో డజన్ల కొద్దీ అమాయకులను బలిగొన్న, గాయపరిచిన అనాగరిక ఉగ్రవాద దాడి నన్ను తీవ్రంగా బాధించింది. బాధితులు, వారి కుటుంబాలతో మా ప్రార్థనలు ఉన్నాయి. ఉగ్రవాదంపై పోరాటంలో ఇజ్రాయెల్ భారతదేశంతో నిలుస్తుంది" అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి అన్నారు.
 
ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోని, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, యుకె ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, భారతదేశంలో ఫ్రెంచ్ రాయబారి థియరీ మాథౌ, యుఎస్ ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఈ క్రూరమైన దాడి తర్వాత భారతదేశానికి సంఘీభావం తెలిపిన అగ్ర ప్రపంచ నాయకులలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ సినిమా సెట్‌లో వరదలు వచ్చాయ్! (video)

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments