సముద్రంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (14:35 IST)
జోసీ ప్యూక్టర్ అనే 37 యేళ్ళ మహిళ నికారగువాలోని ప్లాయా మజగువాల్‌ సముద్రతీరం (ఫసిపిక్ సముద్రం)లో పండంటి బిడ్డకు జన్మినిచ్చారు. వైద్య సిబ్బంది సాయం లేకుండానే ఆమె ప్రస్వించారు. సముద్రంలో ప్రసవించిన తర్వాత తన బిడ్డను చూసుకుంటూ మురిసిపోతూ, ముద్దాడుతూ దిగిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. 
 
ఇక్కడో విషయం గమనించాల్సివుంది. ఆ మహిళ గర్భందాల్చిన తర్వాత ఒక్కసారి కూడా కడుపులో బిడ్డ ఎలా ఉండాడన్న విషయంపై స్కానింగ్ చేయలేదు. అయితే, పూర్తిగా సురక్షితంగా ప్రసంవించడానికి అయ్యేలా అన్ని విషయాలను తెలుసుకున్నట్టు ఆమె చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట ఇపుడు వైరల్‌గా మారింది. ఎలాటి వైద్య సలహాలు, సూచనలు లేకుడా తనంతకు తానుగానే రీసెర్చ్ చేసుకుంటూ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జోసీ ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటూ శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

Rajamouli : క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం అంటూ మహేష్ బాబు సినిమా గురించి రాజమౌళి పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments