Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (14:35 IST)
జోసీ ప్యూక్టర్ అనే 37 యేళ్ళ మహిళ నికారగువాలోని ప్లాయా మజగువాల్‌ సముద్రతీరం (ఫసిపిక్ సముద్రం)లో పండంటి బిడ్డకు జన్మినిచ్చారు. వైద్య సిబ్బంది సాయం లేకుండానే ఆమె ప్రస్వించారు. సముద్రంలో ప్రసవించిన తర్వాత తన బిడ్డను చూసుకుంటూ మురిసిపోతూ, ముద్దాడుతూ దిగిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. 
 
ఇక్కడో విషయం గమనించాల్సివుంది. ఆ మహిళ గర్భందాల్చిన తర్వాత ఒక్కసారి కూడా కడుపులో బిడ్డ ఎలా ఉండాడన్న విషయంపై స్కానింగ్ చేయలేదు. అయితే, పూర్తిగా సురక్షితంగా ప్రసంవించడానికి అయ్యేలా అన్ని విషయాలను తెలుసుకున్నట్టు ఆమె చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట ఇపుడు వైరల్‌గా మారింది. ఎలాటి వైద్య సలహాలు, సూచనలు లేకుడా తనంతకు తానుగానే రీసెర్చ్ చేసుకుంటూ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జోసీ ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటూ శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments