Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కాశ్మీర్‌ను శ్మశానంగా మారుస్తాం' : హిజ్‌బుల్ ముజాహిద్దీన్ చీఫ్

కాశ్మీర్‌ను శ్మశానంగా మారుస్తామని హిజ్‌బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ హెచ్చరించాడు. ఇందుకోసం కాశ్మీరీలను ఆత్మాహుతి దళాలుగా మారుస్తామని ప్రకటించాడు. భారత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలో

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (17:07 IST)
కాశ్మీర్‌ను శ్మశానంగా మారుస్తామని హిజ్‌బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ హెచ్చరించాడు. ఇందుకోసం కాశ్మీరీలను ఆత్మాహుతి దళాలుగా మారుస్తామని ప్రకటించాడు. భారత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలో కాశ్మీర్‌ సమస్య పరిష్కారానికి అన్ని వర్గాలతో చర్చిచేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటుపై పెదవి విరిచిన ఆయన 'కాశ్మీర్ శాంతి స్థాపనకు ఎలాంటి మార్గాలు లేవు. కాశ్మీర్ నాయకత్వం, ప్రజలు, ముజాహిద్దీన్‌లు ఈ విషయం తెలుసుకోవాలి' అని ఒక ఇంటర్వ్యూలో సైయద్ సలావుద్దీన్ తేల్చిచెప్పాడు. 
 
ఇదే అంశంపై ఆయన ఇంకా మాట్లాడుతూ... కాశ్మీర్ ప్రాంతం మొత్తాన్ని ఉగ్రవాద గొడుకు కిందకు తీసుకువచ్చి, ఆ ప్రాంతాన్ని శ్మశానంగా మార్చుతామని ప్రకటించాడు. మరిన్ని సైనిక బలగాలను మోహరించడం వల్ల తీవ్రవాద ఉద్యమం మరింత బలపడుతుందన్నాడు. సైనిక శక్తిని ఉపయోగించి ఎంత బలంగా అణిచివేస్తే అంతకంటే బలంగా వేర్పాటువాద ఉద్యమం, స్వాంతత్ర్య కాంక్ష బలపడతాయని తెలిపాడు. కాశ్మీర్ ప్రస్తావన లేకుండా చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments