Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కాశ్మీర్‌ను శ్మశానంగా మారుస్తాం' : హిజ్‌బుల్ ముజాహిద్దీన్ చీఫ్

కాశ్మీర్‌ను శ్మశానంగా మారుస్తామని హిజ్‌బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ హెచ్చరించాడు. ఇందుకోసం కాశ్మీరీలను ఆత్మాహుతి దళాలుగా మారుస్తామని ప్రకటించాడు. భారత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలో

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (17:07 IST)
కాశ్మీర్‌ను శ్మశానంగా మారుస్తామని హిజ్‌బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ హెచ్చరించాడు. ఇందుకోసం కాశ్మీరీలను ఆత్మాహుతి దళాలుగా మారుస్తామని ప్రకటించాడు. భారత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలో కాశ్మీర్‌ సమస్య పరిష్కారానికి అన్ని వర్గాలతో చర్చిచేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటుపై పెదవి విరిచిన ఆయన 'కాశ్మీర్ శాంతి స్థాపనకు ఎలాంటి మార్గాలు లేవు. కాశ్మీర్ నాయకత్వం, ప్రజలు, ముజాహిద్దీన్‌లు ఈ విషయం తెలుసుకోవాలి' అని ఒక ఇంటర్వ్యూలో సైయద్ సలావుద్దీన్ తేల్చిచెప్పాడు. 
 
ఇదే అంశంపై ఆయన ఇంకా మాట్లాడుతూ... కాశ్మీర్ ప్రాంతం మొత్తాన్ని ఉగ్రవాద గొడుకు కిందకు తీసుకువచ్చి, ఆ ప్రాంతాన్ని శ్మశానంగా మార్చుతామని ప్రకటించాడు. మరిన్ని సైనిక బలగాలను మోహరించడం వల్ల తీవ్రవాద ఉద్యమం మరింత బలపడుతుందన్నాడు. సైనిక శక్తిని ఉపయోగించి ఎంత బలంగా అణిచివేస్తే అంతకంటే బలంగా వేర్పాటువాద ఉద్యమం, స్వాంతత్ర్య కాంక్ష బలపడతాయని తెలిపాడు. కాశ్మీర్ ప్రస్తావన లేకుండా చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. 

ఆకట్టుకుంటోన్న యావరేజ్ స్టూడెంట్ నాని మోషన్ పోస్టర్

కేసీఆర్‌ లాంచ్ చేసిన కేసీఆర్‌ సినిమాలోని తెలంగాణ తేజం పాట

శ్రీవారిని దర్శించుకున్న డింపుల్ హయాతీ.. బాబోయ్ కాళ్ళు కాలిపోతున్నాయి..

అనుష్క తరహా పాత్రలు. యాక్షన్ , మార్షల్ ఆర్ట్స్ రోల్స్ చేయాలనుంది : కృతి శెట్టి

తన తండ్రి 81 వ జయంతి సందర్బంగా గుర్తుచేసుకున్న మహేష్ బాబు

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

జెన్ జెడ్ ఫ్యాషన్-టెక్ బ్రాండ్ న్యూమీ: హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్‌లో అతిపెద్ద రిటైల్ స్టోర్‌ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments