Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కాశ్మీర్‌ను శ్మశానంగా మారుస్తాం' : హిజ్‌బుల్ ముజాహిద్దీన్ చీఫ్

కాశ్మీర్‌ను శ్మశానంగా మారుస్తామని హిజ్‌బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ హెచ్చరించాడు. ఇందుకోసం కాశ్మీరీలను ఆత్మాహుతి దళాలుగా మారుస్తామని ప్రకటించాడు. భారత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలో

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (17:07 IST)
కాశ్మీర్‌ను శ్మశానంగా మారుస్తామని హిజ్‌బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ హెచ్చరించాడు. ఇందుకోసం కాశ్మీరీలను ఆత్మాహుతి దళాలుగా మారుస్తామని ప్రకటించాడు. భారత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలో కాశ్మీర్‌ సమస్య పరిష్కారానికి అన్ని వర్గాలతో చర్చిచేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటుపై పెదవి విరిచిన ఆయన 'కాశ్మీర్ శాంతి స్థాపనకు ఎలాంటి మార్గాలు లేవు. కాశ్మీర్ నాయకత్వం, ప్రజలు, ముజాహిద్దీన్‌లు ఈ విషయం తెలుసుకోవాలి' అని ఒక ఇంటర్వ్యూలో సైయద్ సలావుద్దీన్ తేల్చిచెప్పాడు. 
 
ఇదే అంశంపై ఆయన ఇంకా మాట్లాడుతూ... కాశ్మీర్ ప్రాంతం మొత్తాన్ని ఉగ్రవాద గొడుకు కిందకు తీసుకువచ్చి, ఆ ప్రాంతాన్ని శ్మశానంగా మార్చుతామని ప్రకటించాడు. మరిన్ని సైనిక బలగాలను మోహరించడం వల్ల తీవ్రవాద ఉద్యమం మరింత బలపడుతుందన్నాడు. సైనిక శక్తిని ఉపయోగించి ఎంత బలంగా అణిచివేస్తే అంతకంటే బలంగా వేర్పాటువాద ఉద్యమం, స్వాంతత్ర్య కాంక్ష బలపడతాయని తెలిపాడు. కాశ్మీర్ ప్రస్తావన లేకుండా చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments