చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ని కలవనున్న జో-బైడెన్

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2023 (15:27 IST)
అమెరికా అధ్యక్షుడు జో-బైడెన్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ని కలవనున్నట్లు తెలుస్తోంది. బలహీనపడిన చైనా, యూఎస్ మధ్య సంబంధాలను బలపరిచేందుకు ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం కానున్నారు. 
 
నవంబరులో శాన్‌ఫ్రాన్సిస్కోలోని వైట్ హౌస్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల ద్వైపాక్షిక ఒప్పందాలు జరుగనున్నాయి. 
 
వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం, గత నవంబర్‌లో ఇండోనేషియాలోని బాలిలో గ్రూప్ ఆఫ్ 20 సమ్మిట్ సందర్భంగా కలుసుకున్న తర్వాత రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల నాయకుల మధ్య వ్యక్తిగత సమావేశం ఇదే కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments