Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవ మూత్రంతో పింగాణీ పాత్రలు.. డైనింగ్ హాలువరకే...(video)

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (19:33 IST)
చైనా బీజింగ్ నగరానికి చెందిన కిమ్ అనే డిజైనర్ మానవ యూరిన్ నుంచి పింగాణీ పాత్రలను తయారు చేసింది. ఆసియాలోనే కళాత్మక వస్తువులను చేతితో తయారు చేయడంలో చైనా దిట్ట.


పలు సంవత్సరాల నుంచే ఆసియా ఖండంలో పింగాణీ పాత్రల తయారీలో చైనా ప్రజలు ముందున్నారు. ప్రారంభంలో బంకమట్టి, సోడా పిండి, బూడిదలతో పింగాణీ పాత్రలను తయారు చేసేవారు. 
 
ఆధునికత పెరిగిన తర్వాత యాక్సైట్‌ను వినియోగించి పింగాణీ పాత్రలను తయారు చేస్తూ వచ్చారు. కానీ సామాజిక కార్యకర్తలు యాక్సైడ్‌ వంటి ఆమ్లాలతో పింగాణీ పాత్రలు చేయకూడదని పట్టుబట్టారు. తద్వారా పర్యావరణానికి ముప్పు తప్పదని వ్యతిరేకించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కిమ్ ప్రస్తుతం మానవ యూరిన్‌తో పింగాణీ పాత్రలను తయారు చేసింది. 
 
అయితే ఈ పింగాణీ పాత్రలు డైనింగ్ హాలుకు వెళ్లలేవని వట్టి అలంకరణ వస్తువులుగా మాత్రమే ఉపయోగించబడుతాయని కిమ్ వెల్లడించింది. ఈ వస్తువులను లివింగ్ రూమ్‌కే పరిమితం చేయాలని కిమ్ తెలిపింది.

ఐదు నెలల పాటు ఐదుగురి వద్ద సేకరించిన 250 లీటర్ల యూరిన్‌తో ఈ పింగాణీ వస్తువులను తయారు చేసినట్లు కిమ్ చెప్పుకొచ్చింది. ఇంకేముంది.. యూరిన్‌లో కిమ్ పింగాణీల తయారీ ఎలా చేసిందో ఈ వీడియోలో చూడండి. 

 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments