Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ నుంచి మంటలు... విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది..

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (16:00 IST)
స్మార్ట్ ఫోన్ నుంచి మంటలు వ్యాపించడంతో విమానం ఆగిపోయింది. 128 మంది ప్రయాణికులతో న్యూ ఓర్లీన్స్ నుంచి సీటెల్‌ వెళ్తున్న అలాస్కా 751 విమానంలోని ఓ ప్రయాణికుడి సెల్‌ఫోన్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
 
ఈ ఘటనలో కొందరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సెల్‌ఫోన్‌లో మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది వాటిని అదుపు చేశారు. 
 
అనంతరం విమానాన్ని సీటెల్-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. విమానంలోని 128 మంది ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బస్సులో తరలించారు. మంటలు చెలరేగిన స్మార్ట్‌ఫోన్ పూర్తిగా దగ్ధమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments