Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకలో తీరానికి కొట్టుకొస్తున్న తిమింగలాలు

Webdunia
బుధవారం, 4 నవంబరు 2020 (09:30 IST)
శ్రీలంకలో కొలంబోకు దక్షిణాన పనాదుర వద్ద బీచ్‌ కు తిమింగలాలు కొట్టుకొస్తున్నాయి. సముద్రంలోకి ఉపుల్‌ రంజిత్‌ అనే మత్స్యకారుడి చేపలు పట్టి ఒడ్డుకు వచ్చేటప్పుడు సుమారు వంద తిమింగలాల దాకా ఇసుకపై పడి ఉన్నాయట.

వాటిని చూసి ఒక్కసారిగా భయానికి, ఆశ్చర్యానికి గురయ్యారని, ఇంతకుముందెప్పుడూ అటువంటిది చూడలేదని రంజిత్‌ చెబుతున్నారు. అయితే కొంతమంది పురుషులు, కోస్ట్‌గార్డ్‌, నావికాదళ అధికారులు కలిసి ఆ తిమింగలాలను బలవంతంగా సముద్రంలోకి నెట్టారు.

అలా చేస్తున్నప్పుడు గ్రామస్తులంతా గుమిగూడి ఆ దృశ్యాన్ని చూశారు. అలాగే ఈ సంవత్సరం సెప్టెంబరులో ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో ఆస్ట్రేలియా తీరంలో అనేక వందల తిమింగలాలు మరణించాయి. అసలిలా తిమింగలాలు సముద్రం వెలుపలికి రావడం, చనిపోవడం.. శాస్త్రవేత్తలకు కూడా అంతుబట్టడం లేదు.

తిమింగలాలు నివసించే సముద్రనీటిలో పెనుమార్పు సంభవించి ఉంటుందని, దాంతో తిమింగలాల జీవనానికే ప్రమాదం పొంచి ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments