Webdunia - Bharat's app for daily news and videos

Install App

జడ్జి సాక్షిగా బోనులో విషం తాగిన యుద్ధఖైదీ (వీడియో)

అది అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం. జడ్జి తన సీటులో ఆసీనులై వుండగా ఓ యుద్ధఖైదీ విషం తాగి అక్కడే కుప్పకూలిపోయాడు. తనకు వ్యతిరేకంగా వాదనలు వినిపించడాన్ని జీర్ణించుకోలేని ఆ ఖైదీ ఈ పనికిపాల్పడ్డాడు. తాజ

Webdunia
గురువారం, 30 నవంబరు 2017 (11:52 IST)
అది అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం. జడ్జి తన సీటులో ఆసీనులై వుండగా ఓ యుద్ధఖైదీ విషం తాగి అక్కడే కుప్పకూలిపోయాడు. తనకు వ్యతిరేకంగా వాదనలు వినిపించడాన్ని జీర్ణించుకోలేని ఆ ఖైదీ ఈ పనికిపాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బోస్నియాకు చెందిన వార్ కమాండర్ జనరల్ స్లోబోడన్‌ను యుద్ధనేరస్థుడిగా పరిగణిస్తూ క్రోయేషియా కోర్టు 20 ఏళ్ల జీవితఖైదు విధించింది న్యాయస్థానం. అయితే దీన్ని సవాలు చేస్తూ ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో అప్పీల్ చేయగా, దీనిపై బుధవారం వాదనలు జరిగాయి. 
 
ఆ సమయంలో తనకు వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తుండటంతో కోర్టు హాలులోనే టీవీ కెమేరాల సాక్షిగా విషయం సేవించాడు. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న జడ్జి… వాదనలు నిలిపివేసి.. డాక్టరును పిలవవలసిందిగా ఆదేశించారు. వెంటనే డాక్టర్ అక్కడికి చేరుకోగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు. 

 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

Danger Boys: మరో మంజమల్ బాయ్స్ ఈ డేంజర్ బాయ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments