Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా- ఇరాన్ యుద్ధంతో మనకేంటి?

Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (05:42 IST)
ఇరాన్ నిఘా విభాగాధిపతి మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ, ఇరాక్ ఇస్లామిక్ గార్డ్ కార్ప్స్ కమాండర్ అబు అల్ ముహందిస్ను అమెరికా అంతమొందించినందున పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.

సులేమానీ, ముహందిస్ మరణానికి బదులుగా అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించినందున.. తాజా పరిస్థితులు ఏ మారణహోమానికి దారితీస్తాయోనని ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి.

ఒకవేళ అమెరికా- ఇరాన్లు కయ్యానికే కాలుదువ్వితే.. భారత్కు కలిగే నష్టాలేమిటో? వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం.

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ కొత్త ఏడాది ప్రారంభమైంది. 2018లో అణు ఒప్పందం రద్దుతో మొదలైన అమెరికా-ఇరాన్ వివాదం.. తాజాగా ఇరాన్ మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ, ఇరాక్ ఇస్లామిక్ గార్డ్ కార్ప్స్ కమాండర్ అబు అల్ ముహందిస్ మరణంతో మరింత వేడెక్కింది.

ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అగ్రరాజ్య దళాలు జరిపిన డ్రోన్ దాడిలో ఇరువురు నేతలు ప్రాణాలు కోల్పోయారు. సులేమానీ, ముహందిస్ మరణానికి బదులుగా అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సంకేతాలిచ్చినందున అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.

మరోవైపు ఇరాన్పై అమెరికా తదుపరి చర్యలు యుద్ధానికి ఆరంభంలా కాకుండా ముగింపు పలికేలా ఉంటాయని ట్రంప్ ప్రకటించినందున ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందోనని ప్రపంచదేశాలు కలవరపడుతున్నాయి.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments