పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించిన వాల్ మార్ట్, డ్రోన్ల ద్వారా సరకులు పంపిణీ

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (15:36 IST)
ప్రపంచ ప్రఖ్యాత రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ కీలక అడుగు వేసింది. ఆటోమేటెడ్ డ్రోన్ల ద్వారా నిత్యావసర సరకులను ఇళ్లకు సరఫరా చేయడాన్ని ప్రారంభించింది. అమెరికాలోని నార్త్ కరోలినాలో బెంటర్ విల్లేలో తొలుత పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది. డెలివరీ సంస్థ ప్లైట్రెక్స్ తో కలిసి డ్రోన్ల ద్వారా వినియోగదారులకు నిన్నటి నుంచి సరకులు సరఫరా చేయడాన్ని ప్రారం భించింది.
 
ఈ సందర్భంగా వాల్ మార్ట్ ఓ ప్రకటనను విడుదల చేసింది. రానున్న రోజులలో మిలియన్ ప్యాకేజీలను డ్రోన్ల ద్వారా డెలివరీ చేయాలని చూస్తామని తెలిపింది. ప్రస్తుతం అనేక సంస్థలకు డ్రోన్ల ద్వారా సరకులను సరఫరా చేస్తున్నామని తెలిపింది.
 
డ్రోన్ల ద్వారా సరఫరా చేయడం వల్ల సరకులు త్వరగా వినియోగదారులకు చేరుతుందని దీనివల్ల సమయం ఆదా రెట్టింపు, ఎక్కువ మోతాదులో ప్యాకేజీలను డెలివరీ చేయవచ్చునని ఆ సంస్థ తెలిపింది. ఇదంతా ఒక సైన్స్ ఫిక్షన్లా ఉంటుందని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments