Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించిన వాల్ మార్ట్, డ్రోన్ల ద్వారా సరకులు పంపిణీ

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (15:36 IST)
ప్రపంచ ప్రఖ్యాత రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ కీలక అడుగు వేసింది. ఆటోమేటెడ్ డ్రోన్ల ద్వారా నిత్యావసర సరకులను ఇళ్లకు సరఫరా చేయడాన్ని ప్రారంభించింది. అమెరికాలోని నార్త్ కరోలినాలో బెంటర్ విల్లేలో తొలుత పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది. డెలివరీ సంస్థ ప్లైట్రెక్స్ తో కలిసి డ్రోన్ల ద్వారా వినియోగదారులకు నిన్నటి నుంచి సరకులు సరఫరా చేయడాన్ని ప్రారం భించింది.
 
ఈ సందర్భంగా వాల్ మార్ట్ ఓ ప్రకటనను విడుదల చేసింది. రానున్న రోజులలో మిలియన్ ప్యాకేజీలను డ్రోన్ల ద్వారా డెలివరీ చేయాలని చూస్తామని తెలిపింది. ప్రస్తుతం అనేక సంస్థలకు డ్రోన్ల ద్వారా సరకులను సరఫరా చేస్తున్నామని తెలిపింది.
 
డ్రోన్ల ద్వారా సరఫరా చేయడం వల్ల సరకులు త్వరగా వినియోగదారులకు చేరుతుందని దీనివల్ల సమయం ఆదా రెట్టింపు, ఎక్కువ మోతాదులో ప్యాకేజీలను డెలివరీ చేయవచ్చునని ఆ సంస్థ తెలిపింది. ఇదంతా ఒక సైన్స్ ఫిక్షన్లా ఉంటుందని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments