Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డను ఏడాది పాటు బాత్రూమ్‌లో ఉంచి తాళం వేసింది.. ఇరుకుగా, అశుభ్రంగా, వెలుతురు లేకుండా?

మాతృప్రేమ ఏంటో తన కుమారునికి చూపించాల్సిన ఆ కన్నతల్లి.. తన 12 ఏళ్ల కుమారుడికి ఏడాది పాటు నరకం చూపించింది. ఏడాది పాటు బాత్రూమ్‌లో ఉంచి తాళం వేసి నరకం చూపించింది. ఈ ఘటన పశ్చిమ అమెరికాకు చెందిన ఉటా రాష్ట

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (18:27 IST)
మాతృప్రేమ ఏంటో తన కుమారునికి చూపించాల్సిన ఆ కన్నతల్లి.. తన 12 ఏళ్ల కుమారుడికి ఏడాది పాటు నరకం చూపించింది. ఏడాది పాటు బాత్రూమ్‌లో ఉంచి తాళం వేసి నరకం చూపించింది. ఈ ఘటన పశ్చిమ అమెరికాకు చెందిన ఉటా రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇక ఈ దారుణానికి పాల్పడిన బ్రాండీ కే జేన్స్ (36)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ విషయం ఇటీవలే తెలుసుకున్న ఈ బాలుడి తండ్రి అతడిని రక్షించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఏడాది పాటు సరైన తిండీ తిప్పలు లేక బాలుడు చిక్కి శల్యమయ్యాడని, 30 పౌండ్ల బరువు మాత్రమే ఉన్నాడని, కనీసం నిలబడలేకపోతున్నాడని వైద్యులు పేర్కొన్నారు. అతడు కోలుకోవాలంటే చాలా వారాల పాటు చికిత్స పొందాల్సి ఉంటుందని వైద్యులు చెప్పుకొచ్చారు. 
 
ఇంకా చెప్పాలంటే బాలుడిని బంధించిన బాత్రూమ్ చాలా ఇరుకుగా, అశుభ్రంగా ఉందని.. వెలుతురు కూడా లేకుండా.. ఆ బాలుడు నరకం అనుభవించాడు. ఇక బయటినుంచి లోపలి దృశ్యం చూడడానికి, మాట్లాడడానికి వీలుగా వీడియో కెమెరా ఉన్నట్లు సోదరులు తెలిపారు. ఇలా ఆ కన్నతల్లి ఎందుకు చేసిందనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments