Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా వీసాలపై కరోనా ప్రభావం.. మే 3 నుంచి అవన్నీ బ్రేక్

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (13:53 IST)
అమెరికా వీసాలపై కరోనా ప్రభావం పడింది. భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుండడంతో ఇక్కడి నుంచి వచ్చే వారికి ఆ ప్రభుత్వం వీసాలను నిలిపివేసింది. యూఎస్‌ కన్సలేట్‌ నుంచి జారీ అయ్యే అన్ని సాధారణ వీసా సర్వీసులతో పాటు రొటీన్‌ నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌, ఇంటర్వ్యూ వేవర్‌ అపాయింట్‌మెంట్‌ వీసాలను మే 3 నుంచి నిలిపి వేస్తున్నట్లు కన్సలేట్‌ జనరల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
 
అన్ని రకాల సాధారణ అమెరికన్‌ సిటిజన్‌ సర్వీసెస్‌ అపాయింటెమెంట్‌లను ఈ నెల 27 నుంచే రద్దు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, అత్యవసర అమెరికన్‌ సిటిజన్‌ సర్వీసెస్‌ అండ్‌ వీసా అపాయింట్‌మెంట్‌లు మాత్రం కొనసాగుతాయని ఆ ప్రకటన తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చినంతవరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని కన్సలేట్‌ జనరల్‌ విడుదల చేసిన ప్రకనటలో వివరించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments