అమెరికా సిక్కు గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరి పరిస్థితి విషమం

Webdunia
సోమవారం, 27 మార్చి 2023 (11:03 IST)
అమెరికాలో దేశంలో మరోమారు తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. కాలిఫోర్నియాలోని సాక్రమెంటో కౌంటీలో ఉన్న సిక్కు గురుద్వారా కాల్పులతో దద్ధరిలిపోయింది. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తుపాకీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తుల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 
 
ఈ కాల్పుల ఘటనపై పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ, మత విద్వేషాల కారణంగానే ఒకరికొకరు తెలిసిన వ్యక్తుల మధ్యే ఈ కాల్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఈ కాల్పుల వెనుక పాత వివాదాలు ఉన్నాయని చెప్పారు. 
 
ఈ మొత్తం ఘటనలో ముగ్గురు వ్యక్తులు ఉండగా, వీరిలో ఇద్దరు స్నేహితులు. మరొకరు ప్రత్యర్థి. వీరి ముగ్గురూ ఒకరికొకరు బాగా తెలుసు. గాయపడిన ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు, గత యేడాది అమెరికాలో జరిగిన పలు తుపాకీ కాల్పుల్లో దాదాపు 40 వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వీటిలో హత్యలు, ఆత్మహత్యలు, ఆత్మరక్షణ కోసం సమయంలో జరిగిన పొరపాట్లు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments