Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా సిక్కు గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరి పరిస్థితి విషమం

Webdunia
సోమవారం, 27 మార్చి 2023 (11:03 IST)
అమెరికాలో దేశంలో మరోమారు తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. కాలిఫోర్నియాలోని సాక్రమెంటో కౌంటీలో ఉన్న సిక్కు గురుద్వారా కాల్పులతో దద్ధరిలిపోయింది. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తుపాకీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తుల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 
 
ఈ కాల్పుల ఘటనపై పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ, మత విద్వేషాల కారణంగానే ఒకరికొకరు తెలిసిన వ్యక్తుల మధ్యే ఈ కాల్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఈ కాల్పుల వెనుక పాత వివాదాలు ఉన్నాయని చెప్పారు. 
 
ఈ మొత్తం ఘటనలో ముగ్గురు వ్యక్తులు ఉండగా, వీరిలో ఇద్దరు స్నేహితులు. మరొకరు ప్రత్యర్థి. వీరి ముగ్గురూ ఒకరికొకరు బాగా తెలుసు. గాయపడిన ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు, గత యేడాది అమెరికాలో జరిగిన పలు తుపాకీ కాల్పుల్లో దాదాపు 40 వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వీటిలో హత్యలు, ఆత్మహత్యలు, ఆత్మరక్షణ కోసం సమయంలో జరిగిన పొరపాట్లు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments