Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్ ఖైదా చీఫ్‌ను అంతమొందించాం: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (08:34 IST)
కాబూల్‌లో జరిపిన వైమానిక దాడిలో అల్-ఖైదా నాయకుడు అమాన్ అల్-జవహిరిని అమెరికా హతమార్చినట్లు అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం ప్రకటించారు. "న్యాయం జరిగింది. ఈ ఉగ్రవాద నాయకుడు ఇక లేరు" అని బైడెన్ టెలివిజన్ ప్రసంగంలో అన్నారు.

 
భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి గం 7:30 నిమిషాలకు ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని కాబూల్ ప్రాంతంలోని ఓ రహస్య ప్రదేశంలో అల్-జవహరీ బాల్కనీలో టీ తాగుతున్నట్లు సమాచారం. ఆ సమయంలో అతి సమీపం నుంచి అమెరికా సేనలు డ్రోన్ దాడి చేసి మట్టుబెట్టాయి. కాగా ఈ చర్య అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమేనంటూ తాలిబాన్ సర్కార్ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments