నావికా తుపాకులను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా రెడీ

Webdunia
గురువారం, 21 నవంబరు 2019 (11:56 IST)
సుమారు 1 బిలియన్​ డాలర్లు (7వేల కోట్ల రూపాయలు) విలువచేసే నావికా తుపాకులను భారత్​కు విక్రయించడానికి నిర్ణయించింది అమెరికా. ఈ మేరకు అగ్రరాజ్య కాంగ్రెస్​కు తన నిర్ణయాన్ని నోటిఫికేషన్​ ద్వారా వెల్లడించింది డొనాల్డ్​ ట్రంప్​ ప్రభుత్వం. ఈ ఆయుధాల వల్ల భారత నావికాదళం మరింత బలపడనుంది. 
 
శత్రువులకు చెందిన యుద్ధనౌకలు, విమానాలతో పోరాడటానికి ఈ నేవెల్​ గన్​లను ఉపయోగించవచ్చు. వీటితో దేశ భద్రత మరింత మెరుగుపడుతుంది. ప్రతిపాదిత 13 ఎమ్​కే-45 5 ఇంచ్​/62 కాలిబర్​(ఎమ్​ఓడీ 4) నావికా తుపాకులు, సంబంధిత పరికరాల వ్యయం దాదాపు 1.02 బిలియన్​ డాలర్లని అగ్రరాజ్య రక్షణ-భద్రతా సహకార సంస్థ తెలిపింది.
 
ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, జపాన్​, దక్షిణ కొరియాలకు మాత్రమే ఎమ్​ఓడీ 4ను విక్రయించింది అమెరికా. తాజాగా ఈ జాబితాలోకి భారత్​ చేరింది. మరిన్ని మిత్ర దేశాలకు ఈ నావికా తుపాకులను అమ్మడానికి సిద్ధపడుతోంది అగ్రరాజ్యం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments