Webdunia - Bharat's app for daily news and videos

Install App

నావికా తుపాకులను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా రెడీ

Webdunia
గురువారం, 21 నవంబరు 2019 (11:56 IST)
సుమారు 1 బిలియన్​ డాలర్లు (7వేల కోట్ల రూపాయలు) విలువచేసే నావికా తుపాకులను భారత్​కు విక్రయించడానికి నిర్ణయించింది అమెరికా. ఈ మేరకు అగ్రరాజ్య కాంగ్రెస్​కు తన నిర్ణయాన్ని నోటిఫికేషన్​ ద్వారా వెల్లడించింది డొనాల్డ్​ ట్రంప్​ ప్రభుత్వం. ఈ ఆయుధాల వల్ల భారత నావికాదళం మరింత బలపడనుంది. 
 
శత్రువులకు చెందిన యుద్ధనౌకలు, విమానాలతో పోరాడటానికి ఈ నేవెల్​ గన్​లను ఉపయోగించవచ్చు. వీటితో దేశ భద్రత మరింత మెరుగుపడుతుంది. ప్రతిపాదిత 13 ఎమ్​కే-45 5 ఇంచ్​/62 కాలిబర్​(ఎమ్​ఓడీ 4) నావికా తుపాకులు, సంబంధిత పరికరాల వ్యయం దాదాపు 1.02 బిలియన్​ డాలర్లని అగ్రరాజ్య రక్షణ-భద్రతా సహకార సంస్థ తెలిపింది.
 
ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, జపాన్​, దక్షిణ కొరియాలకు మాత్రమే ఎమ్​ఓడీ 4ను విక్రయించింది అమెరికా. తాజాగా ఈ జాబితాలోకి భారత్​ చేరింది. మరిన్ని మిత్ర దేశాలకు ఈ నావికా తుపాకులను అమ్మడానికి సిద్ధపడుతోంది అగ్రరాజ్యం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని.. ప్రతి రాత్రి బయటకు వెళ్లడం..?

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments