Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండో - పాక్‌ల మధ్య న్యూక్లియర్ వార్? పశ్చిమ దేశాల్లో టెన్షన్

దక్షిణాసియాలో అణ్వాయుధాలు కలిగిన దేశాల్లో చైనా, భారత్, పాకిస్థాన్‌లు ఉన్నాయి. అయితే, భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఎపుడైనా అణుయుద్ధం జరగొచ్చని అంతర్జాతీయ రక్షణరంగ నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. దీన

Webdunia
సోమవారం, 27 నవంబరు 2017 (21:00 IST)
దక్షిణాసియాలో అణ్వాయుధాలు కలిగిన దేశాల్లో చైనా, భారత్, పాకిస్థాన్‌లు ఉన్నాయి. అయితే, భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఎపుడైనా అణుయుద్ధం జరగొచ్చని అంతర్జాతీయ రక్షణరంగ నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. దీనికికారణం ఈ మూడు దేశాల్లో పదేపదే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడమేనని అంటున్నారు. 
 
అయితే, వాషింగ్టన్‌కు చెందిన అట్లాంటిక్ కౌన్సిల్ సంస్థ మాత్రం ఓ క్లారిటీ ఇచ్చింది. భారత్, పాకిస్థాన్ మధ్య అణ్వాయుధ యుద్ధం జరగదని తేల్చేసింది. అట్లాంటిక్ కౌన్సిల్‌లోని దక్షిణాసియా నిపుణులు ఈ విషయాన్ని స్పష్టంచేశారు. ఇటీవల ఢిల్లీ, ఇస్లామబాద్, బీజింగ్‌లో జరిగిన సెమినార్‌ల ఆధారంగా కౌన్సిల్ ఈ నిర్ణయానికి వచ్చింది. భారత్, పాక్, చైనా మధ్య తీవ్ర శత్రుత్వం ఉన్నా.. ఆ దేశాల మధ్య వర్తకం బాగానే ఉందని, అందువల్ల ఆ దేశాల మధ్య అణు యుద్ధం జరగకపోవచ్చని పేర్కొంది.
 
అలాగే, భారత ఉపఖండంలో అణుయుద్ధం రావొచ్చని వస్తున్న వాదనలకు ఆధారాలు లేవని ఆ సంస్థ వెల్లడించింది. చైనా, భారత్‌లో జాతీయవాదం దూకుడుగా ఉందన్నారు. ఈ మూడు దేశాల్లోనూ అణ్వాయుధ నిర్ణయం మిలిటరీ చేతుల్లో లేదని, ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి, ఆ భయం అవసరం లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments