Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా ఓక్లహోమాలో టోర్నడోలు.. నలుగురు మృతి

సెల్వి
సోమవారం, 29 ఏప్రియల్ 2024 (13:19 IST)
అమెరికాలోని ఓక్లహోమాను అనేక పెద్ద టోర్నడోలు తాకాయి. శనివారం రాత్రి నుండి కనీసం నలుగురు వ్యక్తులు మరణించారని ఓక్లహోమా గవర్నర్ కెవిన్ స్టిట్ తెలిపారు. తాను గవర్నర్‌గా వున్నప్పటి నుంచి తాను చూసిన అత్యంత నష్టం ఇదేనని స్టిట్ వెల్లడించారు. 
 
దక్షిణ ఓక్లహోమాలోని ముర్రే కౌంటీలో సల్ఫర్ పట్టణంలో, కనీసం రెండు పెద్ద టోర్నాడోల నేపథ్యంలో ఒక వ్యక్తి మరణించాడు. దాదాపు 30 మంది గాయపడ్డారు. ఇది అనేక గృహాలు, భవనాలను చదును చేసింది. ఇకపోతే.. ఈ నగరానికి వరద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది.  
 
ఇకపోతే.. ఈ టోర్నడోల ధాటికి హోల్డెన్‌విల్లే నగరంలో ఒక శిశువుతో సహా మరో ఇద్దరు మరణించారు. అక్కడ కనీసం 14 గృహాలు  ధ్వంసమయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments