Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా ఓక్లహోమాలో టోర్నడోలు.. నలుగురు మృతి

సెల్వి
సోమవారం, 29 ఏప్రియల్ 2024 (13:19 IST)
అమెరికాలోని ఓక్లహోమాను అనేక పెద్ద టోర్నడోలు తాకాయి. శనివారం రాత్రి నుండి కనీసం నలుగురు వ్యక్తులు మరణించారని ఓక్లహోమా గవర్నర్ కెవిన్ స్టిట్ తెలిపారు. తాను గవర్నర్‌గా వున్నప్పటి నుంచి తాను చూసిన అత్యంత నష్టం ఇదేనని స్టిట్ వెల్లడించారు. 
 
దక్షిణ ఓక్లహోమాలోని ముర్రే కౌంటీలో సల్ఫర్ పట్టణంలో, కనీసం రెండు పెద్ద టోర్నాడోల నేపథ్యంలో ఒక వ్యక్తి మరణించాడు. దాదాపు 30 మంది గాయపడ్డారు. ఇది అనేక గృహాలు, భవనాలను చదును చేసింది. ఇకపోతే.. ఈ నగరానికి వరద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది.  
 
ఇకపోతే.. ఈ టోర్నడోల ధాటికి హోల్డెన్‌విల్లే నగరంలో ఒక శిశువుతో సహా మరో ఇద్దరు మరణించారు. అక్కడ కనీసం 14 గృహాలు  ధ్వంసమయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments