Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా ఓక్లహోమాలో టోర్నడోలు.. నలుగురు మృతి

సెల్వి
సోమవారం, 29 ఏప్రియల్ 2024 (13:19 IST)
అమెరికాలోని ఓక్లహోమాను అనేక పెద్ద టోర్నడోలు తాకాయి. శనివారం రాత్రి నుండి కనీసం నలుగురు వ్యక్తులు మరణించారని ఓక్లహోమా గవర్నర్ కెవిన్ స్టిట్ తెలిపారు. తాను గవర్నర్‌గా వున్నప్పటి నుంచి తాను చూసిన అత్యంత నష్టం ఇదేనని స్టిట్ వెల్లడించారు. 
 
దక్షిణ ఓక్లహోమాలోని ముర్రే కౌంటీలో సల్ఫర్ పట్టణంలో, కనీసం రెండు పెద్ద టోర్నాడోల నేపథ్యంలో ఒక వ్యక్తి మరణించాడు. దాదాపు 30 మంది గాయపడ్డారు. ఇది అనేక గృహాలు, భవనాలను చదును చేసింది. ఇకపోతే.. ఈ నగరానికి వరద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది.  
 
ఇకపోతే.. ఈ టోర్నడోల ధాటికి హోల్డెన్‌విల్లే నగరంలో ఒక శిశువుతో సహా మరో ఇద్దరు మరణించారు. అక్కడ కనీసం 14 గృహాలు  ధ్వంసమయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments