Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగోలో ఘోర రైలు ప్రమాదం.. 33మంది మృతి.. భోగీల్లో నిప్పంటుకోవడంతో?

నవంబర్ 13 2017.. సోమవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదాల్లో మృత్యువాత పడిన వారి సంఖ్య అధికమవుతోంది. రాష్ట్రంలోని కృష్ణానదిలో బోటు మునిగిన ఘటన ఓ వైపుంటే.. ఇరాన్-ఇరాక్‌లలో చోటుచేసుకున్న భారీ భూకంపంతో 150 మంద

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (14:46 IST)
నవంబర్ 13 2017.. సోమవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదాల్లో మృత్యువాత పడిన వారి సంఖ్య అధికమవుతోంది. రాష్ట్రంలోని కృష్ణానదిలో బోటు మునిగిన ఘటన ఓ వైపుంటే.. ఇరాన్-ఇరాక్‌లలో చోటుచేసుకున్న భారీ భూకంపంతో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కాంగోలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బోగీలకు నిప్పు అంటుకోవడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. 
 
ఈ ప్రమాదంలో 33మంది మృతి చెందారు.. మరో 26 మంది తీవ్రగాయాలకు గురైయ్యారు. సంఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది... అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. బోగీల్లో అక్రమ రవాణా జరిగిందని.. అందుకే ఆయిల్ టాంకర్లకు నిప్పంటుకుని ఈ ప్రమాదం జరిగి వుంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments