Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌‌కు ప్రొస్టేట్ కేన్సర్, ఎముకలకు పాకింది

ఐవీఆర్
సోమవారం, 19 మే 2025 (13:45 IST)
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు (Joe Biden) అత్యంత వేగంగా వ్యాపించే రకపు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని, అది అతని ఎముకలకు వ్యాపించిందని డెమొక్రాట్ కార్యాలయం ఆదివారం ప్రకటించింది. మూత్ర విసర్జన సమయంలో ఆయన తీవ్ర సమస్యను అనుభవించిన తర్వాత డెమొక్రాటిక్ నాయకుడికి ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ప్రోస్టేట్ నోడ్యూల్ కనుగొనబడిందని పత్రికా ప్రకటన తెలిపింది. దీనితో ఆయనకు ఆ వ్యాధిని ఏవిధంగా చికిత్స చేసి తగ్గించాలన్న దానిపై వైద్యులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
 
82 ఏళ్ల నాయకుడి కుమారుడు బ్యూ బైడెన్ కూడా 2015లో క్యాన్సర్‌తో మరణించాడు. ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది పురుషులలో అత్యంత సాధారణమైన క్యాన్సర్. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నివేదించిన ప్రకారం, అమెరికాలో ప్రతి ఎనిమిది మంది పురుషులలో ఒకరు వారి జీవితకాలంలో దీనితో బాధపడుతున్నారు. ముందుగానే గుర్తిస్తే చికిత్స చేయవచ్చు, అయితే ఆలస్యమైతే ప్రాణంతకంగా మారుతుంది. ఇది పురుషులలో క్యాన్సర్ మరణానికి రెండవ ప్రధాన కారణం అని సంస్థ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments