Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను ప్రసవం కోసం భారత్‌కు పంపించి.. నిద్రలోనే భర్త తిరిగిరాని లోకాలకు..?

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (18:25 IST)
Athira
భార్యను డెలివరీ కోసం దుబాయ్ నుంచి భారత్‌కు పంపించాడు. అయితే గుండెపోటుతో నిద్రలోనే ప్రాణాలు కోల్పోయాడు.  వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన నితిన్ చంద్రన్(28) దుబాయ్‌లోని ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీలో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య అతిరా గీతా శ్రీధరన్(27) ప్రస్తుతం 8 నెలల గర్భవతి. డెలివరీ కోసం గీతాను మే 7న చంద్రన్ కేరళాకు పంపించాడు. ఈ క్రమంలో అతిరా గీతా శ్రీధరన్ పాపకు జన్మనిచ్చింది.
 
ఈ నేపథ్యంలో కరోనా వల్ల వివిధ దేశాలలో చిక్కుకున్న వారిని భారత్‌కు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం 'వందే భారత్ మిషన్' అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ మిషన్ ద్వారా చంద్రన్.. తన భార్య గీతాను భారత్‌కు పంపించాడు. అతను మాత్రం ఉద్యోగ పనుల వల్ల అక్కడే ఉండిపోయాడు. సోమవారం రాత్రి నిద్రలో ఉండగా చంద్రన్‌కు బీపీ పెరిగి గుండెపోటు వచ్చింది. 
 
దాంతో చంద్రన్ నిద్రలోనే చనిపోయాడని వైద్యులు ధృవీకరించారని చంద్రన్ స్నేహితుడు తెలిపాడు. దుబాయ్‌లో కేరళలో సామాజిక కార్యక్రమాల్లో నితిన్‌ చురుగ్గా ఉండేవాడని అతని మిత్రులు చెప్పారు. రక్తదాన శిబిరాల ఏర్పాటుతో ఎందరి ప్రాణాలో నిలిపాడని గుర్తు చేసుకున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం