Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌లో ఓ యువతి కారును ఎలా నడిపిందంటే.. ఆరుగురిని చంపేసింది?

ఉక్రెయిన్‌లో ఓ యువతి నిర్లక్ష్యంగా కారును నడిపి ఆరుగురిని పొట్టనబెట్టుకుంది. సిగ్న‌ల్ ప‌ట్టించుకోకుండా కారును అతి వేగంగా న‌డిపింది. రోడ్డు మ‌లుపులో అదుపు కోల్పోయింది. దీంతో కారు ఫుట్‌‍పాత్‌పైకి ఎక్కేస

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2017 (12:45 IST)
ఉక్రెయిన్‌లో ఓ యువతి నిర్లక్ష్యంగా కారును నడిపి ఆరుగురిని పొట్టనబెట్టుకుంది. సిగ్న‌ల్ ప‌ట్టించుకోకుండా కారును అతి వేగంగా న‌డిపింది. రోడ్డు మ‌లుపులో అదుపు కోల్పోయింది. దీంతో కారు ఫుట్‌‍పాత్‌పైకి ఎక్కేసింది. దీంతో ఫుట్‌పాత్ వెళ్తున్న పాదాచారుల‌పైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు ఢీ కొని, కారు కింద న‌లిగీ ఆరుమంది అక్క‌డిక‌క్క‌డే మృత్యువాత ప‌డ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఉక్రెయిన్‌లోనే అత్యంత ధ‌న‌వంతుల జాబితాలో ఉన్న వ్యాస్సిల్లీ జైస్టేవ్ కుమార్తె. అత్యంత ఖ‌రీదైన కారును న‌డుపుతూ అల్యోనా జైస్టీవ్ ఈ ప్ర‌మాదానాకి కార‌ణ‌మైంది. ఈ ప్ర‌మాదంలో ఆమె దోషిగా తెలితే ఉక్రెయిన్ చ‌ట్టాల ప్ర‌కారం పదేళ్ల జైలుశిక్ష పడుతుందని పోలీసులు భావిస్తున్నారు. కారు నడుపుతూ ఖర్‌కోవ్‌లో రద్దీ రోడ్డుపై వెళ్తుండగా.. సిగ్న‌ల్ ప‌డినా పట్టించుకోలేదు.
 
దీనితో ట్రాఫిక్‌ పోలీసులు త‌న‌ను పట్టుకుంటారేమోననే ఆందోళ‌న‌తో వేగంగా కారు నడిపింది. నియంత్ర‌ణ కోల్పోయింది. కారు కాస్తా ఫుట్‌పాత్ మీదికి ఎక్కింది. ఈ ఘటనలో స్థానికులు ఆమెపై చేజేసుకున్నారు. కానీ భద్రతా సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments