Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగాండాలో భారీ బాంబులు... తృటిలో తప్పించున్న బ్యాడ్మింటన్ ప్లేయర్లు

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (16:22 IST)
భారత పారా బ్యాడ్మింటన్ ప్లేయర్లు తృటిలో బయటపడ్డారు. ఉగాండాలో టోర్నీ ఆడేందుకు కంపాలలో బస చేస్తున్న మన షట్లర్ల హోటల్‌కు సమీపంలో మంగళవారం వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. సరిగ్గా వంద మీటర్ల దూరంలో ఒక్కసారిగా బాంబులు పేలడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. 
 
అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే జరిగిన ఘటనపై పారా బ్యాడ్మింటన్‌ ఇండియా ట్విట్టర్‌లో స్పందించింది. 'భారత బృందం సురక్షితంగా ఉంది. షట్లర్లు ఉంటున్న హోటల్‌కు సరిగ్గా 100 మీటర్ల దూరంలో పేలుళ్లు జరిగాయి. భయపడాల్సిన అవసరమేమి లేదు. 
 
నిర్వాహకులు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారు' అని కోచ్‌ వికాస్‌ కన్నా ట్వీట్‌ చేశాడు. టోక్యో పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన ప్రమోద్‌ భగత్‌, మనోజ్‌ సర్కార్‌ ఉగాండా పారా బ్యాడ్మింటన్‌ టోర్నీలో బరిలోకి దిగుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

Jayam Ravi: ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న రవి ప్రేయసి సింగర్ కెనిషా బికినీ ఫోటోలు

Raviteja: రవితేజ అనార్కలి సినిమాలో ముగ్గురు నాయికలు, అషికా రంగనాథ్ ఫిక్స్

తనకు సలార్ అంటే ఆయనే అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments