Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న ట్విట్టర్

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (13:38 IST)
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్... ట్విటర్‌ను సొంతం చేసుకున్న తర్వాత ఆ సంస్థలోని ఉద్యోగులను దశలవారీగా తొలగిస్తున్నారు. తాజాగా మరో ఐదున్నర వేల మందికి ఆయన ఉద్వాసన పలికారు. అమెరికాతో సహా పలు దేశాల్లో ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే అనేకమంది ఉద్యోగులను ఇంటికి పంపించారు. 
 
తాజాగా ఔట్ సోర్సింగ్ విభాగంలో కూడా ఉద్యోగులను తొలగించారు. దాదాపు 5500 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపించారని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే వీరికి ఉద్వాసన పలికినట్టు తెలుస్తుంది. 
 
కంపెనీ ఈమెయిల్, ఇంటర్నల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌తో యాక్సెస్ కోల్పోయిన తర్వాత ఉద్యోగం కోల్పోయామనే విషయాన్ని ఉద్యోగులు గ్రహించారు. మరికొందరు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం ఈమెయిల్స్ ద్వారా సమాచారం చేరవేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments