Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో క్రిస్మస్‌కు ముందు రోజు.. కల్తీ మద్యం సేవించి 32 మంది మృతి

క్రిస్మస్ పండుగ ముందు రోజే పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. పాకిస్థాన్‌లో కల్తీ మద్యం సేవించి 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది తీవ్ర అస్వస్థతకు గురైనారు. ఈ ఘటన టొబా టెక్‌ సింగ్‌ నగరంలోని ఓ క్రైస

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2016 (09:15 IST)
క్రిస్మస్ పండుగ ముందు రోజే పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. పాక్‌లో మద్య నిషేధం అమలులో ఉన్నప్పటికీ.. ఇస్లాం మినహా ఇతర మతస్థులకు కొన్ని సడలింపులున్నాయి. పాకిస్థాన్‌లో కల్తీ మద్యం సేవించి 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది తీవ్ర అస్వస్థతకు గురైనారు. ఈ ఘటన టొబా టెక్‌ సింగ్‌ నగరంలోని ఓ క్రైస్తవ కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. క్రిస్మస్‌ పండుగ ముందు రోజు రాత్రి వేడుకలో భాగంగా.. కొందరు వ్యక్తులు తయారు చేసిన మద్యాన్ని స్థానికులు సేవించారు. 
 
సోమవారం ఉదయానికి వారిలో కొందరు మృతి చెందగా, మరికొంతమంది ఆస్పత్రి పాలైనారు. బాధితుల్లో ఎక్కువ మంది క్రైస్తవులే. ఘటనపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. సదరు మద్యం తయారు చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments