Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మను చంపి.. రోజుకు కొంత చొప్పున తినేసిన కుమారుడు

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (07:41 IST)
సొంత తల్లిని హతమార్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి, 15 రోజులపాటు ఫ్రిజ్‌లో పెట్టుకొని తిన్నాడో కుమారుడు. కన్నపేగు ప్రేమను మరచిపోయి కసాయిగా ప్రవర్తించిన అతన్ని పోలీసులు అప్పుడే అరెస్టు చేశారు.

ఈ ఘటన 2019 ఫిబ్రవరిలో జరిగింది. స్పెయిన్‌ రాజధాని మ్యాడ్రిడ్‌కు చెందిన ఆల్బర్టో సాంచెజ్ గోమెజ్ అనే 28 ఏళ్ల యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తనతోపాటు అపార్ట్‌మెంటులో ఉంటున్న తల్లిని అతను హతమార్చాడు.

ఆపై ముక్కలుగా నరికి రోజుకు కొంత చొప్పున తినేశాడు.  తనకు ఆ సమయంలో మానసిక స్థితి సరిగా లేదని, సైకాటిక్ ఎపిసోడ్‌లో ఉన్నానని ఆల్బర్టో కోర్టుకు తెలిపాడు.

ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు అతనికి 15 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

చిరుత వేడుకలు జరుపుకుంటున్న రామ్ చరణ్ తేజ్ అభిమానులు

ఇంతకీ "దేవర" హిట్టా.. ఫట్టా...? తొలి రోజు కలెక్షన్లు ఎంత...?

మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments