Webdunia - Bharat's app for daily news and videos

Install App

లీటర్ పెట్రోలు ధర రూ. 50 పెరిగింది, ఎక్కడో తెలుసా?

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (18:54 IST)
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఫలితంగా ప్రపంచ దేశాల్లో చాలా దేశాల ఆర్థిక పరిస్థితులు రకరకాలుగా మారిపోతున్నాయి. శ్రీలంకలో దీని ప్రభావం విపరీతంగా వుంది. అక్కడ లీటరు పెట్రోల్ ధరపై రూ.50 వడ్డిస్తున్నట్లు అక్కడి ఎల్ఐవోసి వెల్లడించింది.

 
ఈ నిర్ణయంతో శ్రీలంకలో లీటర్ పెట్రోలు ధర ఏకంగా లీటరు రూ. 254కి చేరింది. డీజిల్ ధర రూ. 214 అయ్యింది. పెట్రోలు, డీజిల్ పైన శ్రీలంక ప్రభుత్వం ఎలాంటి రాయితీలు ఇవ్వని కారణంగా ధరలు చుక్కలు చూస్తున్నట్లు తెలుస్తోంది.

 
కాగా పెట్రోల్ ధరలు పెరగడం నెలరోజుల్లో ఇది మూడోసారి. మరి ఉక్రెయిన్ సంక్షోభం మరికొన్నిరోజులు సాగితే శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ. 500 చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments