Webdunia - Bharat's app for daily news and videos

Install App

లీటర్ పెట్రోలు ధర రూ. 50 పెరిగింది, ఎక్కడో తెలుసా?

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (18:54 IST)
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఫలితంగా ప్రపంచ దేశాల్లో చాలా దేశాల ఆర్థిక పరిస్థితులు రకరకాలుగా మారిపోతున్నాయి. శ్రీలంకలో దీని ప్రభావం విపరీతంగా వుంది. అక్కడ లీటరు పెట్రోల్ ధరపై రూ.50 వడ్డిస్తున్నట్లు అక్కడి ఎల్ఐవోసి వెల్లడించింది.

 
ఈ నిర్ణయంతో శ్రీలంకలో లీటర్ పెట్రోలు ధర ఏకంగా లీటరు రూ. 254కి చేరింది. డీజిల్ ధర రూ. 214 అయ్యింది. పెట్రోలు, డీజిల్ పైన శ్రీలంక ప్రభుత్వం ఎలాంటి రాయితీలు ఇవ్వని కారణంగా ధరలు చుక్కలు చూస్తున్నట్లు తెలుస్తోంది.

 
కాగా పెట్రోల్ ధరలు పెరగడం నెలరోజుల్లో ఇది మూడోసారి. మరి ఉక్రెయిన్ సంక్షోభం మరికొన్నిరోజులు సాగితే శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ. 500 చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments