Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై ముగ్గురు అన్నదమ్ములు సామూహిక అత్యాచారం

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (18:39 IST)
రాజస్థాన్ బార్మర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై కన్నేసిన ఓ పోస్ట్ మాస్టర్ ఆమెను మాయమాటలతో నమ్మించి ఫంక్షన్ వుందంటూ ఆమెను బలవంతంగా తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసాడు. నిజం చెబితే చంపేస్తానని బెదిరించాడు.

 
ఆ తర్వాత ఆ బాలికను తన సోదరుడికి అప్పగించాడు. ఆమెను ఇంటి వద్ద దిగబెడతానని వెంటబెట్టుకుని వెళ్లిన అతడు జోధ్ పూర్ లోని ఓ ఇంట్లో బంధించి నెలన్నర రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన ఇద్దరు సోదరులతో కలిసి అందరూ కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

 
ఎలాగో వారి నుంచి తప్పించుకుని వచ్చిన బాలిక విషయాన్ని తన సోదరుడికి చెప్పింది. దాంతో నిందితులపై బాలిక ఫిర్యాదు చేయగా పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sridevi: అమ్మా.. కాకినాడ శ్రీదేవి.. కృతిశెట్టి, శ్రీలీల, వైష్ణవిలా కావొద్దు.. కాస్త వెరైటీగా ఆలోచించు..?

Ivana: లవ్ టుడే.. ఆ కళ్ళతో కట్టిపారేసింది.. శ్రీదేవి, మీనా, రాశి బాటలో ఇవానా!?

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments