Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై ముగ్గురు అన్నదమ్ములు సామూహిక అత్యాచారం

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (18:39 IST)
రాజస్థాన్ బార్మర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై కన్నేసిన ఓ పోస్ట్ మాస్టర్ ఆమెను మాయమాటలతో నమ్మించి ఫంక్షన్ వుందంటూ ఆమెను బలవంతంగా తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసాడు. నిజం చెబితే చంపేస్తానని బెదిరించాడు.

 
ఆ తర్వాత ఆ బాలికను తన సోదరుడికి అప్పగించాడు. ఆమెను ఇంటి వద్ద దిగబెడతానని వెంటబెట్టుకుని వెళ్లిన అతడు జోధ్ పూర్ లోని ఓ ఇంట్లో బంధించి నెలన్నర రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన ఇద్దరు సోదరులతో కలిసి అందరూ కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

 
ఎలాగో వారి నుంచి తప్పించుకుని వచ్చిన బాలిక విషయాన్ని తన సోదరుడికి చెప్పింది. దాంతో నిందితులపై బాలిక ఫిర్యాదు చేయగా పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments