Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రసెల్స్ పీనింగ్ బాయ్... నీటి వృథాకు అడ్డుకట్ట

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (17:26 IST)
బెల్జియంలోని బ్రస్సెల్స్ నగరంలో పర్యాటకులను విశేషంగా ఆకర్షించే కళాఖండాల్లో మాన్నెకెన్-పిస్ (మూత్ర విసర్జన చేసే బాలుడి కాంస్య విగ్రహం) ఒకటి. 400 ఏళ్లనాటి ఈ విగ్రహం నుంచి రోజుకు 2.5 టన్నుల నీరు వృథాగా డ్రైనేజీలో కలిసిపోతోంది. బెల్జియంలో రోజుకు ఐదు కుటుంబాలు ఉపయోగించుకునే నీటితో ఇది సమానం. ఆ విగ్రహంలో అమర్చిన పైపుల్లో లోపం తలెత్తడం వల్లే నీరు వృథాగా పోతోంది. 
 
ఆ లోపాన్ని బ్రస్సెల్స్ అధికారులు ఇటీవలే గుర్తించారు. నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇకపై ఆ నీటిని రీసైకిల్ చేసేలా చర్యలు తీసుకోవడం ద్వారా వృథాను అరికట్టనున్నట్టు నగర ఇంజినీర్ రెగిస్ కల్లెన్స్ తెలిపారు. 1619లో పోతపోసిన ఈ విగ్రహం చోరీకి గతంలో పలు ప్రయత్నాలు జరిగాయి. దీంతో చాలా కాలం క్రితమే అసలు విగ్రహాన్ని మ్యూజియంలో భద్రపరిచి పర్యాటకుల కోసం నకలు విగ్రహాన్ని అదే చోట ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments