Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్‌లో రెండో ప్రపంచ యుద్ధం.. 4లక్షల మహిళల్ని అలా వాడేశారా?

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (11:18 IST)
జపాన్‌లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఇదే ప్రపంచ చివరి యుద్ధం అని భారీ విధ్వంసాలు చోటుచేసుకున్నాయి. ప్రాణనష్టం భారీగా వున్నది. ఆ సమయంలో జపాన్ సైన్యం ఆసియా దేశాలకు చెందిన లక్షలాది మంది మహిళలను లైంగిక బానిసలుగా వేధించినట్లు తాజా నివేదికలో తేలింది. 
 
రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో 1942వ సంవత్సరం.. లీ అనే యువతి ఉద్యోగం ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా జపాన్ సైనికులు ఆ యువతిని కిడ్నాప్ చేశారు. ఆపై ఆమెను చైనాకు పంపించారు. అక్కడ ఆమెను లైంగిక బానిసగా చిత్రహింసలకు గురిచేశారు. 
 
ఇదే విధంగా లక్షలాది మహిళలు రెండో ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో లైంగిక బానిసలుగా మగ్గారని తెలిసింది. ఇలా సెక్స్ బానిసలుగా మారిన మహిళల సంఖ్య నాలుగు లక్షలుగా వుంటుందని పరిశోధనలో తేలింది. ప్రస్తుతం తాజా నివేదిక జపాన్‌లో సంచలనానికి దారి తీసింది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం