Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు కుమారులను చంపాడు.. మాంసాన్ని వండుకుని తిన్నాడు..

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (14:12 IST)
ఇటీవలి కాలంలో ఘోరాలు జరిగిపోతున్నాయి. తాజాగా పాకిస్థాన్‌లో ఓ వ్యక్తి ఇద్దరు చిన్నారులను చంపి వారి మాంసాన్ని వండి తిన్నాడు.  వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లోని ముజఫర్ గఢ్‌లో ఫయాజ్ అనే వ్యక్తికి ముగ్గురు పిల్లలు. 
 
వారి పేర్లు అలీ హసన్ (7 సంవత్సరాలు), అబ్దుల్లా (3 సంవత్సరాలు), హఫ్జా (ఒకటిన్నర సంవత్సరాలు). అయితే ఆరు రోజుల క్రితం ముగ్గురు పిల్లలను కిడ్నాప్ చేశాడు. 
 
విషయం తెలుసుకున్న ఫయాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నారు. నిందితులు అబ్దుల్లా, హఫ్జాలను కత్తితో దారుణంగా హత్య చేశాడు. 
 
ఆ తర్వాత వారి మాంసాన్ని తీసి వండుకుని తిన్నాడు. ఆ తర్వాత స్థానిక దర్గాలో ఆ మాంసంతో వండిన వంటలను పంపిణీ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments