Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు కుమారులను చంపాడు.. మాంసాన్ని వండుకుని తిన్నాడు..

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (14:12 IST)
ఇటీవలి కాలంలో ఘోరాలు జరిగిపోతున్నాయి. తాజాగా పాకిస్థాన్‌లో ఓ వ్యక్తి ఇద్దరు చిన్నారులను చంపి వారి మాంసాన్ని వండి తిన్నాడు.  వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లోని ముజఫర్ గఢ్‌లో ఫయాజ్ అనే వ్యక్తికి ముగ్గురు పిల్లలు. 
 
వారి పేర్లు అలీ హసన్ (7 సంవత్సరాలు), అబ్దుల్లా (3 సంవత్సరాలు), హఫ్జా (ఒకటిన్నర సంవత్సరాలు). అయితే ఆరు రోజుల క్రితం ముగ్గురు పిల్లలను కిడ్నాప్ చేశాడు. 
 
విషయం తెలుసుకున్న ఫయాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నారు. నిందితులు అబ్దుల్లా, హఫ్జాలను కత్తితో దారుణంగా హత్య చేశాడు. 
 
ఆ తర్వాత వారి మాంసాన్ని తీసి వండుకుని తిన్నాడు. ఆ తర్వాత స్థానిక దర్గాలో ఆ మాంసంతో వండిన వంటలను పంపిణీ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments