Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతుచిక్కని వ్యాధితో పక్షుల మరణం... అమెరికాలో భయం భయం

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (10:37 IST)
కరోనా నుండి కోలుకుంటోన్న.. అమెరికాలో అంతుచిక్కని వ్యాధితో పక్షులు మరణించడం కలకలాన్ని రేపుతోంది. వైరస్‌ కారణంగా పక్షులు అంతుచిక్కని వ్యాధిబారినపడి మరణిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వాషింగ్టన్‌లోని జంతుపరిరక్షణ అధికారులు మాట్లాడుతూ... ఒక్క వాషింగ్టన్‌లో మాత్రమే కాకుండా అమెరికాలోని తొమ్మిది రాష్ట్రాల్లో పక్షుల మరణాల కేసులు నమోదైనట్టు ప్రకటించారు.

వ్యాధికి కారణాలు ఏంటి అన్నది ఇంకా తెలియలేదని, పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. వైరస్‌ బారినపడ్డ పక్షి కనుగుడ్లు ఉబ్బి, పట్టుకొల్పోయి మరణిస్తున్నాయని, ఇలాంటి కేసు మొదట ఏప్రిల్‌ నెలలో గుర్తించినట్టు తెలిపారు.

జూన్‌ నెల నుంచి ఇలాంటి పక్షుల మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతుందని, ఇప్పటికే ఇలాంటి అంతుచిక్కని వ్యాధితో చాలా పక్షులు మరణించాయని, గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదని అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments