Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో మాటల్లేవ్... కిమ్‌కు సవతి పోరు.. అందుకే మాయమయ్యాడా?

Webdunia
మంగళవారం, 5 మే 2020 (14:34 IST)
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ 20 రోజుల పాటు కనిపించకుండా పోయారు. ఆపై బయటికి వచ్చారు. ఓ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా కిమ్ రిబ్బన్ కట్ చేశారని ఓ వార్తా సంస్థ వెల్లడించింది. ఇంతలోనే కిమ్ ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదనే వార్తలు ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో కిమ్‌కి సవతి పోరంటూ వార్తలు వస్తున్నాయి. 
 
సాధారణంగా కిమ్‌కి అమ్మాయిల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు. అతను ఏ దేశం వెళ్ళిన సరే అందమైన అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటారని చెప్పారు. తన కేబినేట్‌లో ఉండే ఒక అందమైన అమ్మాయితో కిమ్ ప్రేమలో పడ్డాడట. ఆ అమ్మాయికి పెళ్లి అయింది. అయితే దేశ ద్రోహం కేసులో ఆమె భర్తకు జైలు శిక్ష విధించారు. మరి కిమ్ ఆ అమ్మాయి కోసం శిక్ష వేశాడని అందరూ అంటున్నారు. ఇందులో ఎంతమాత్రం నిజముందో తెలియదు.
 
అంత వరకు బాగానే ఉంది గాని… ఇప్పుడు ఆమె గురించి భార్యకు బాబు దూరంగా ఉన్నాడట. ఆ దేశ రాజధాని పాంగ్యాంగ్‌కి దగ్గరగా ఒక చిన్న రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్‌లో అతని భార్యతో కలిసి వెళ్ళే వాడు. ఇప్పుడు అతను ఆ అమ్మాయితో కలిసి అక్కడ ఉన్నాడట, ఈ విషయం తెలిసిన అతని భార్య అతని మీద గుర్రుగా వుందని.. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని.. ఫలితంగా భార్యతో మాటల్లేవని తెలిసింది. ఇక కిమ్ భార్యకు నచ్చజెప్పే పనిలో ఉన్నాడని, అసలు ఫ్యామిలీ గొడవలతోనే అతను బయటకు రాలేదు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments