Webdunia - Bharat's app for daily news and videos

Install App

వుహాన్‌లో ప్రజలందరికీ పరీక్షలు

Webdunia
బుధవారం, 13 మే 2020 (07:46 IST)
చైనా నగరం వుహాన్‌లో ప్రజలందరికీ పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో సుమారు కోటి పది లక్షల మందికి పరీక్షలు చేయాల్సి వస్తుంది.

ఈ నగరంలో కరోనా వైరస్‌ను నిర్మూలించి, లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత కొత్త ఇన్ఫెఫెక్షన్‌ కేసులను కనుగొనడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా వైరస్‌ ధాటికి విలవిలాడుతున్న అమెరికాలో ఈ వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 80 వేలు దాటింది. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా 2,82,500 మంది మృతి చెందగా, అమెరికాలోనే 82 వేలకు పైగా మరణించారు. ప్రపంచంలో సుమారు 42 లక్షమంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు.

మంగళవారం నుంచి రష్యాలో లాక్‌డౌన్‌ నిబంధనలు స్వల్పంగా తొలగించడం ప్రారంభించారు. రష్యాలో గత 24 గంటల్లో 11,656 కొత్త కేసులు నమోదయ్యాయి.

మొత్తంగా 2,21,344 మంది వైరస్‌ బారిన పడగా, 2 వేలకు పైగా మృతి చెందారు. యూరప్‌లో అత్యధికంగా కరోనా ప్రభావానికి గురైన స్పెయిన్‌, ఫ్రాన్స్‌ల్లోనూ నిబంధనలను క్రమంగా తొలగించడం ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments