Webdunia - Bharat's app for daily news and videos

Install App

వుహాన్‌లో ప్రజలందరికీ పరీక్షలు

Webdunia
బుధవారం, 13 మే 2020 (07:46 IST)
చైనా నగరం వుహాన్‌లో ప్రజలందరికీ పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో సుమారు కోటి పది లక్షల మందికి పరీక్షలు చేయాల్సి వస్తుంది.

ఈ నగరంలో కరోనా వైరస్‌ను నిర్మూలించి, లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత కొత్త ఇన్ఫెఫెక్షన్‌ కేసులను కనుగొనడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా వైరస్‌ ధాటికి విలవిలాడుతున్న అమెరికాలో ఈ వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 80 వేలు దాటింది. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా 2,82,500 మంది మృతి చెందగా, అమెరికాలోనే 82 వేలకు పైగా మరణించారు. ప్రపంచంలో సుమారు 42 లక్షమంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు.

మంగళవారం నుంచి రష్యాలో లాక్‌డౌన్‌ నిబంధనలు స్వల్పంగా తొలగించడం ప్రారంభించారు. రష్యాలో గత 24 గంటల్లో 11,656 కొత్త కేసులు నమోదయ్యాయి.

మొత్తంగా 2,21,344 మంది వైరస్‌ బారిన పడగా, 2 వేలకు పైగా మృతి చెందారు. యూరప్‌లో అత్యధికంగా కరోనా ప్రభావానికి గురైన స్పెయిన్‌, ఫ్రాన్స్‌ల్లోనూ నిబంధనలను క్రమంగా తొలగించడం ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments