Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడి వ్యతిరేకులతో జరిగిన పోరులో ఐసీసీ చీఫ్ మృతి

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (09:21 IST)
అంతర్జాతీయ స్థాయిలో కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థగా గుర్తింపు పొందిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అండ్ ఇరాన్ (ఐసిసి) చీఫ్ అబు హాసన్ అల్-హషిమి అల్ ఖురేషీ చనిపోయాడు. దేవుడు వ్యతిరేకశక్తులతో జరిగిన పోరులో ఆయన అశువులు బాసినట్టు ఐసిసి ఓ ఆడియో సందేశంలో తెలిపింది. ఇరాక్‌కు చెందిన హషిమి దేవుడు వ్యతిరేకలతో జరిగిన యుద్ధంలో మరణించారని ఐసిసి తెలిపింది. అయితే, ఎపుడు, ఎక్కడ మరణించారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 
 
అదేసమయంలో ఖురేషీ హతం కావడంతో అతని స్థానంలో ఐసిసి కొత్త చీఫ్‌గా అల్ హుస్సేన్ అల్ హుస్సేని అల్ ఖురేషిని నియమించింది. ఐసిసి చీఫ్ హతమైనట్టు ఆడియో ద్వారా వెల్లడించిన వ్యక్తే కొత్త చీఫ్‌గా భావిస్తున్నారు. ఖురేషీ అనేది మహ్మద్ ప్రవక్త తెగను సూచిస్తుంది. 
 
ఐసీసీ చీఫ్‌గా వ్యవహరించిన అబు ఇబ్రహీం అల్ హషిమి అల్ ఖురేషీ అమెరికా బలగాల దాడి నుంచి తప్పించుకునేందుకు తనను తాను పేల్చుకున్నట్టు సమాచారం. గత ఫిబ్రవరి నెలలో సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో అమెరికా బలగాలు ఆయన ఉంటున్న ఇంటిని చుట్టుముట్టాయి. దీంతో మరోమార్గం లేక తనను తాను పేల్చేసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments