Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిర్గిజ్‌స్థాన్‌‌లో 20 ఏళ్ల తెలుగు విద్యార్థి దాసరి చందు మృతి

సెల్వి
మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (14:01 IST)
కిర్గిజ్‌స్థాన్‌లోని జలపాతాన్ని సందర్శిస్తున్న 20 ఏళ్ల తెలుగు వైద్య విద్యార్థి దాసరి చందు మరణించాడు. అనకాపల్లి జిల్లా మడుగు గ్రామానికి చెందిన హల్వా వ్యాపారి కుమారుడు చందు ఎంబీబీఎస్‌ చేసేందుకు ఏడాది కిందటే కిర్గిస్థాన్‌ వెళ్లాడు. 
 
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పరీక్షలు ముగిసిన తర్వాత యూనివర్సిటీ వారు విద్యార్థులను సమీపంలోని జలపాతాల వద్దకు విహారయాత్రకు తీసుకెళ్లారు. 
 
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు జలపాతం కింద నిల్చున్నట్లు సమాచారం. సోమ‌వారం మ‌ధ్యాహ్నం చందు త‌ల్లిదండ్రుల‌కు త‌మ కొడుకు జలపాతంలో కూరుకుపోయి మృతి చెందాడ‌న్న దిగ్భ్రాంతికరమైన వార్త‌ అందిందని చెప్పారు. 
 
అనకాపల్లి ఎంపీ సత్యవతి త్వరితగతిన చర్యలు తీసుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సమాచారం అందించారు. చందు మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామానికి తరలించేందుకు వీలుగా కిర్గిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయంలోని అధికారులతో మంత్రి మాట్లాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments