Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్ఘనిస్థాన్‌లో చెలరేగిపోయిన తాలిబన్లు.. 28మంది పోలీసులు మృతి

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (09:25 IST)
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు చెలరేగిపోయారు. భద్రతాదళాల చెక్‌పాయింట్లు లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన వరుస దాడుల్లో 28 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ ఉరుజ్గాన్‌ రాష్ట్ర పరిధిలో మంగళవారం రాత్రి ఈ దాడులు జరిగాయి. 
 
ఆఫ్ఘన్‌లో శాంతి నెలకొల్పేందుకు కార్యాచరణను రూపొందించడానికి ఖతర్‌లో ఆఫ్ఘన్‌ ప్రభుత్వం, తాలిబన్‌ ప్రతినిధులు చర్చలు జరుపుతున్న సమయంలో దాడులు జరిగాయి. ఈ దాడులకు తాలిబనే బాధ్యత అని తాలిబాన్ ప్రతినిధి, ఖారీ మొహమ్మద్ యూసుఫ్ అహ్మది తెలిపాడు. 
 
ఆ ప్రాంతంలోని పోలీసులు యోధులకు లొంగిపోవడానికి నిరాకరించడంతో ఈ దాడులు తప్పలేదని అహ్మది చెప్పాడు. లొంగిపోయేందుకు నిరాకరించడంతో పాటు ఆయుధాలను చేతపట్టడంతో పోలీసులపై అటాక్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments