Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభకు నామినేట్ అయిన సుధామూర్తి.. ప్రధాని కితాబు

సెల్వి
శనివారం, 9 మార్చి 2024 (08:53 IST)
ప్రముఖ విద్యావేత్త సుధా మూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం రాజ్యసభకు నామినేట్ చేశారు. ఆమె నామినేషన్ గురించిన సమాచారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ ద్వారా తెలియజేశారు. ఆమె ఎగువ సభకు నామినేట్ కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఆమె సభలో ఉండటం దేశ 'నారీ శక్తి'కి శక్తివంతమైన నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ కావడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. 
 
"సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో సహా విభిన్న రంగాలకు సుధామూర్తి చేసిన కృషి అపారమైనది, స్ఫూర్తిదాయకం” అని ప్రధాని మోదీ కొనియాడారు.
 
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్నార్ నారాయణ మూర్తి సతీమణి అయిన సుధామూర్తి.. బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్ అత్తమ్మ కూడా. సుధా మూర్తి నారాయణ మూర్తి భార్య హోదాలోనే కాకుండా, విద్య, తదితర రంగాలకు సేవ చేశారు. తద్వారా తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments