Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభకు నామినేట్ అయిన సుధామూర్తి.. ప్రధాని కితాబు

సెల్వి
శనివారం, 9 మార్చి 2024 (08:53 IST)
ప్రముఖ విద్యావేత్త సుధా మూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం రాజ్యసభకు నామినేట్ చేశారు. ఆమె నామినేషన్ గురించిన సమాచారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ ద్వారా తెలియజేశారు. ఆమె ఎగువ సభకు నామినేట్ కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఆమె సభలో ఉండటం దేశ 'నారీ శక్తి'కి శక్తివంతమైన నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ కావడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. 
 
"సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో సహా విభిన్న రంగాలకు సుధామూర్తి చేసిన కృషి అపారమైనది, స్ఫూర్తిదాయకం” అని ప్రధాని మోదీ కొనియాడారు.
 
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్నార్ నారాయణ మూర్తి సతీమణి అయిన సుధామూర్తి.. బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్ అత్తమ్మ కూడా. సుధా మూర్తి నారాయణ మూర్తి భార్య హోదాలోనే కాకుండా, విద్య, తదితర రంగాలకు సేవ చేశారు. తద్వారా తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments