ఇండోనేషియాలో భారీ భూకంపం : రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదు

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (09:31 IST)
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. ఆదివారం ఉదయం 5.17 గంటల సమయంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. ఈ విషయాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 
 
యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించిన వివరాల మేరకు... భూకంప కేంద్రం టొబెలోకు 259 కిలోమీటర్ల దూరంలో ఉందని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 174.3 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రకంపనలు గుర్తించినట్టు పేర్కొంది. అయితే, ఈ భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments