Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ అయిన 4 నిమిషాలకే సముద్రంలో మునక

Webdunia
శనివారం, 9 జనవరి 2021 (17:59 IST)
మరో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి శనివారం బయలుదేరిన బోయింగ్ 737 విమానం కొద్దిసేపటికే విమానయాన అధికారులతో సంబంధాలు కోల్పోయింది. ఈ విమానంలో 62 మంది ప్రయాణిస్తున్నారు. శ్రీవిజయ ఎయిర్ ఫ్లైట్ 182 సముద్రంలో కూలిపోయిందని భయపడుతున్నట్లు ఎఎఫ్‌పి నివేదించింది. 
 
టేకాఫ్ అయిన నాలుగు నిమిషాల తర్వాత జెట్ ఏటవాలుగా మునిగిపోయిందని ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చూపించింది. నగరానికి ఉత్తరాన ఉన్న నీటిలో అనుమానిత శిధిలాలను కనుగొన్నారని బసర్నాస్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ అధికారి ఒకరు తెలిపారు.
 
ఈ విమానం సోకర్నో-హట్టా విమానాశ్రయం నుండి బయలుదేరి, జకార్తా నుండి ఇండోనేషియా లోని బోర్నియో ద్వీపంలోని పశ్చిమ కాలిమంటన్ ప్రావిన్స్ రాజధాని పొంటియానాక్‌కు 90 నిమిషాల వ్యవధిలో చేరుకోవాల్సి వుంది. విమానంలో 56 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఫ్లైట్ రాడార్ 24 డేటా విమానం బోయింగ్ 737-500 సిరీస్ అని చూపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కల్కీ' బాక్సాఫీసు టార్గెట్ ఎంతంటే..!!

వరుణ్ సందేశ్ నింద కు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల జోరు

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సెట్స్ లో డైరెక్టర్ వివి వినాయక్ ఎంట్రీ

సెన్సేషనల్ నిర్ణయం ప్రకటించిన జానీ మాస్టర్

ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments