Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ అయిన 4 నిమిషాలకే సముద్రంలో మునక

Webdunia
శనివారం, 9 జనవరి 2021 (17:59 IST)
మరో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి శనివారం బయలుదేరిన బోయింగ్ 737 విమానం కొద్దిసేపటికే విమానయాన అధికారులతో సంబంధాలు కోల్పోయింది. ఈ విమానంలో 62 మంది ప్రయాణిస్తున్నారు. శ్రీవిజయ ఎయిర్ ఫ్లైట్ 182 సముద్రంలో కూలిపోయిందని భయపడుతున్నట్లు ఎఎఫ్‌పి నివేదించింది. 
 
టేకాఫ్ అయిన నాలుగు నిమిషాల తర్వాత జెట్ ఏటవాలుగా మునిగిపోయిందని ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చూపించింది. నగరానికి ఉత్తరాన ఉన్న నీటిలో అనుమానిత శిధిలాలను కనుగొన్నారని బసర్నాస్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ అధికారి ఒకరు తెలిపారు.
 
ఈ విమానం సోకర్నో-హట్టా విమానాశ్రయం నుండి బయలుదేరి, జకార్తా నుండి ఇండోనేషియా లోని బోర్నియో ద్వీపంలోని పశ్చిమ కాలిమంటన్ ప్రావిన్స్ రాజధాని పొంటియానాక్‌కు 90 నిమిషాల వ్యవధిలో చేరుకోవాల్సి వుంది. విమానంలో 56 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఫ్లైట్ రాడార్ 24 డేటా విమానం బోయింగ్ 737-500 సిరీస్ అని చూపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments