Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు సందేశం ఇవ్వడం కోసం కొబ్బరి చెట్టెక్కి ప్రసంగించిన శ్రీలంక మంత్రి

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (22:26 IST)
శ్రీలంక మంత్రి అరుందిక పెర్నాండో ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. దేశంలో కొబ్బరికాయ కొరత ఉందని ఆ లోటును అధికమించాల్సి ఉందని సందేశాన్ని రైతులకు ఇవ్వడం కోసం కొబ్బరి చెట్టెక్కి ప్రసంగించారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతు న్నాయి.
 
శ్రీలంకలో కొబ్బరికాయలకు అత్యధికంగా డిమాండు ఏర్పడ్డాయి. 700 మిలియన్ల కొబ్బరికాయలు లోటు ఏర్పడిందని తెలిపారు. స్థానిక పరిశ్రమ దేశీయ అవసరాల కోసం కొబ్బరికాయల వినియోగం పెరిగినందున డిమాండు ఏర్పడిందని పేర్కొన్నారు. అందుకే అందుబాటులో ఉన్న ప్రతి ఖాలీ స్థలంలో కొబ్బరి పంట సాగు చేయాలని రైతులకు పెర్నాండో పిలుపునిచ్చారు.
 
కొబ్బరి పంటలను విస్తృతంగా సాగుచేసి పరిశ్రమకు దన్నుగా నిలవడమే కాకుండా దేశానికి విదేశీ మారకద్రవ్యం అర్జించడంలో తోడ్పాటు అందించాలని సూచించారు. కాగా పెర్నాండో కొబ్బరి చెట్లు ఎక్కేందుకు ఉపయోగించే ఆధునిక పరికరం సాయంతో చెట్లు ఎక్కారు. దాంతో ఓ చేతిలో కొబ్బరికాయతో ఆయన ప్రసంగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం
Show comments