Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు సందేశం ఇవ్వడం కోసం కొబ్బరి చెట్టెక్కి ప్రసంగించిన శ్రీలంక మంత్రి

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (22:26 IST)
శ్రీలంక మంత్రి అరుందిక పెర్నాండో ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. దేశంలో కొబ్బరికాయ కొరత ఉందని ఆ లోటును అధికమించాల్సి ఉందని సందేశాన్ని రైతులకు ఇవ్వడం కోసం కొబ్బరి చెట్టెక్కి ప్రసంగించారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతు న్నాయి.
 
శ్రీలంకలో కొబ్బరికాయలకు అత్యధికంగా డిమాండు ఏర్పడ్డాయి. 700 మిలియన్ల కొబ్బరికాయలు లోటు ఏర్పడిందని తెలిపారు. స్థానిక పరిశ్రమ దేశీయ అవసరాల కోసం కొబ్బరికాయల వినియోగం పెరిగినందున డిమాండు ఏర్పడిందని పేర్కొన్నారు. అందుకే అందుబాటులో ఉన్న ప్రతి ఖాలీ స్థలంలో కొబ్బరి పంట సాగు చేయాలని రైతులకు పెర్నాండో పిలుపునిచ్చారు.
 
కొబ్బరి పంటలను విస్తృతంగా సాగుచేసి పరిశ్రమకు దన్నుగా నిలవడమే కాకుండా దేశానికి విదేశీ మారకద్రవ్యం అర్జించడంలో తోడ్పాటు అందించాలని సూచించారు. కాగా పెర్నాండో కొబ్బరి చెట్లు ఎక్కేందుకు ఉపయోగించే ఆధునిక పరికరం సాయంతో చెట్లు ఎక్కారు. దాంతో ఓ చేతిలో కొబ్బరికాయతో ఆయన ప్రసంగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments