Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక ఆర్థిక సంక్షోభం: పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు

Webdunia
శనివారం, 9 జులై 2022 (18:35 IST)
శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అక్కడి ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కర్ఫ్యూ కాస్త సడలించగానే.... శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే నివాసంలోకి నిరసనకారులు శనివారం ఉదయం దాడి చేయడంతో పారిపోయినట్లు సమాచారం. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులు ఆయన నివాసాన్ని చుట్టుముట్టారు.

 
ఆ తర్వాత లంక అగ్రనేత తప్పించుకున్నారని రక్షణ వర్గాలు పేర్కొన్నట్లు ఓ మీడియా సంస్థ తెలిపింది. శ్రీలంక జెండాలను మోసుకెళ్లిన వేలాది మంది నిరసనకారులు తీవ్రమైన ఇంధన కొరత కారణంగా రోడ్లపై వచ్చారు. మరికొందరు సైకిళ్లపై ర్యాలీగా వచ్చారు. అనేక మంది రాజధాని కొలంబోలోని నిరసన చేస్తూ రోడ్లపై ఆందోళన చేసారు.

 
శ్రీలంక పోలీసులు రాత్రిపూట కర్ఫ్యూను ఎత్తివేసిన ఒక రోజు తర్వాత ఇది జరిగింది. నిరసనకారులు రాజపక్సేనే ఆర్థిక ఇబ్బందులకు కారణమని ఆరోపించారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే గత నెలలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments