Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేక్ కట్ చేసి విద్యార్థినితో సన్నిహితంగా ఫోటోలు, ఆపై బ్లాక్ మెయిల్ చేసి గ్యాంగ్ రేప్

Webdunia
శనివారం, 9 జులై 2022 (18:16 IST)
తమిళనాడులోని కడలూరులో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని తన తోటి స్నేహితుడొకరు పుట్టినరోజు వేడుకకి రమ్మని ఆహ్వానించాడు.

 
ఆమె అక్కడికి వెళ్లగానే... కేక్ కట్ చేసిన తర్వాత ఆమెకి ఆనుకుని మరో ముగ్గురు విద్యార్థులు ఫోటో దిగారు. ఆ తర్వాత ఆ ఫోటోను ఆమె సెల్ ఫోనుకి పంపి... తమ కోర్కె తీర్చకపోతే ఆ ఫోటోను నెట్లో పెడతామని బెదిరించారు.

 
దాంతో భయపడిన విద్యార్థిని వారిని బ్రతిమాలేందుకు వెళ్లింది. ఐతే జూలై 1న సదరు విద్యార్థినిపై నలుగురు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటనకు సంబంధించి వీడియోలు తీసి మళ్లీ బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. దీనితో విషయాన్ని బాధితురాలు తల్లికి చెప్పింది. పోలీసులకి ఫిర్యాదు చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కడలూరు జువైనల్ హోంకి తరలించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం