Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేక్ కట్ చేసి విద్యార్థినితో సన్నిహితంగా ఫోటోలు, ఆపై బ్లాక్ మెయిల్ చేసి గ్యాంగ్ రేప్

Webdunia
శనివారం, 9 జులై 2022 (18:16 IST)
తమిళనాడులోని కడలూరులో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని తన తోటి స్నేహితుడొకరు పుట్టినరోజు వేడుకకి రమ్మని ఆహ్వానించాడు.

 
ఆమె అక్కడికి వెళ్లగానే... కేక్ కట్ చేసిన తర్వాత ఆమెకి ఆనుకుని మరో ముగ్గురు విద్యార్థులు ఫోటో దిగారు. ఆ తర్వాత ఆ ఫోటోను ఆమె సెల్ ఫోనుకి పంపి... తమ కోర్కె తీర్చకపోతే ఆ ఫోటోను నెట్లో పెడతామని బెదిరించారు.

 
దాంతో భయపడిన విద్యార్థిని వారిని బ్రతిమాలేందుకు వెళ్లింది. ఐతే జూలై 1న సదరు విద్యార్థినిపై నలుగురు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటనకు సంబంధించి వీడియోలు తీసి మళ్లీ బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. దీనితో విషయాన్ని బాధితురాలు తల్లికి చెప్పింది. పోలీసులకి ఫిర్యాదు చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కడలూరు జువైనల్ హోంకి తరలించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం