Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకలో అశాంతి... 10 రోజుల పాటు ఎమర్జెన్సీ

పొరుగు దేశం శ్రీలంకలో మళ్లీ చిచ్చురాజుకుంది. ఫలితంగా అశాంతి నెలకొంది. దీంతో అత్యవసరంగా సమావేశమైన ఆ దేశ మంత్రివర్గం 10 రోజుల పాటు ఎమర్జెన్సీని విధించింది. ఈ విషయాన్ని ఆ దేశ మంత్రి దిస్సనాయకే మీడియాకు వ

Webdunia
మంగళవారం, 6 మార్చి 2018 (17:03 IST)
పొరుగు దేశం శ్రీలంకలో మళ్లీ చిచ్చురాజుకుంది. ఫలితంగా అశాంతి నెలకొంది. దీంతో అత్యవసరంగా సమావేశమైన ఆ దేశ మంత్రివర్గం 10 రోజుల పాటు ఎమర్జెన్సీని విధించింది. ఈ విషయాన్ని ఆ దేశ మంత్రి దిస్సనాయకే మీడియాకు వెల్లడించారు.
 
సెంట్రల్ శ్రీలంకలో అతి పెద్ద నగరమైన క్యాండీలో గత వారం రోజులుగా హింసాయుత ఘటనలు జరుగుతున్నాయి. మైనార్టీ వర్గీయుల(ముస్లిం ప్రజలు)పై మెజారిటీ వర్గాల(బౌద్ధమతం ప్రజలు)కు చెందినవారు వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడులు క్రమంగా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 
 
ఇంకా జాప్యం చేస్తే పరిస్థితి చేజారిపోతుందని భావించిన శ్రీలంక దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన... అత్యవసరంగా దేశ మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించి ఎమర్జెన్సీ విధించాలని నిర్ణయం తీసుకుంది. దీంత దేశ వ్యాప్తంగా సైనిక బలగాలను మొహరించడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments