Webdunia - Bharat's app for daily news and videos

Install App

150 మంది శిశువులకు తండ్రి అయ్యాడు.. ఏడాదికి పది మంది గర్భవతులుగా..?

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (20:09 IST)
అమెరికాకు చెందిన వ్యక్తి 150 మంది శిశువులకు తండ్రి అయ్యాడు. ఇదేంటి అని అనుకుంటున్నారా? ఐతే చదవండి. అమెరికా వెర్మాంట్ రాష్ట్రానికి చెందిన జోయ్ డోనార్. అంటే వీర్యాన్ని దానం చేసిం 150 మందికి పిల్లలు తండ్రయ్యాడు. అంతే కాకుండా యూకే వ్యాప్తంగా ఏడాదికి 10 మంది మహిళల గర్భానికి కారణమయ్యాడు. 
 
కోవిడ్-19 తీవ్రంగా ఉన్నప్పటికి అతనికి అది అడ్డు తగలలేదు. 50ఏళ్ల జోయ్ తన అసలు పేరును బయటకు వ్యక్తపరచకుండా తన పని కానిచ్చేస్తున్నాడు. గత మూడు నెలలుగా లండన్‌లోనే నివాసముంటున్న జోయ్ అనేక ఇంటర్వ్యుల్లో పాల్గొన్నాడు. ఎందులోనూ తన పేరును బహిరంగ పరచలేదు.

ఒకరికి జీవితమిచ్చేందుకు మహిళలకు సహాయం చేయడం అన్నింటికంటే ఉత్తమమైందిగా భావిస్తున్నానని అంటున్నాడు జోయ్. తాను ఎల్లప్పుడూ మహిళలు కోరికను నెరవేర్చేందుకు, బిడ్డను కనాలనే వారి కలను తీర్చేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు.
 
మహిళలకు తన స్మెర్మ్ అందించడం వల్ల ఎలాంటి ఆర్థిక లాభం లేదని, కేవలం ప్రజలకు సహాయం చేయడం ద్వారానే తాను ఆనందం పొందుతానని జోయ్ స్పష్టం చేశాడు. అదృష్టవశాత్తు తాను కొన్ని ఆన్ లైన్ వ్యాపారాలను నమ్ముతున్నానని, అందువల్ల తాను ఎల్లప్పుడు అందుబాటులో ఉండి అవసరమైన వారికి వీర్యాన్ని దానం చేయగలుగుతాన్నానని తెలిపాడు. 
 
జోయ్ అమెరికా, అర్జెంటీనా, ఇటలీ, సింగపూర్, ఫిలిప్పైన్స్, యూకేల్లో పర్యటించి తన వీర్యాన్ని దానం చేశాడు. సెప్టెంబరులో యూకే వచ్చినప్పటి నుంచి జోయ్ దాదాపు 15 మంది మహిళలను కలిశాడు.

వారిలో చాలా మందితో శృంగారం చేయడానికి ఇష్టపడలేదని, అది వారి సంబంధంలో చాలా సమస్యలను కలిగిస్తుందని తెలిపాడు. ఇప్పటివరకు ముగ్గురితోనే లైంగికంగా కలిశానని, వారిలో ఇద్దరు గర్భవతులు అని తెలిపాడు. జోయ్ కథ విన్న చాలామంది ఇతడు మామూలోడు కాదంటూ ముక్కుపై వేలేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం