ప్రధాని మోడీ కోసం నోరూరించే ప్రత్యేక వంటకాలు...

Webdunia
ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (09:43 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారం రోజుల పర్యటన నిమిత్తం అమెరికా పర్యటనకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన హ్యూస్టన్‌లో ఉన్నారు. ఈ పర్యటన అధికారికంగా ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. ఈ పర్యటనలో ఆయనకు నోరూరించే ప్రత్యేక వంటకాలను అందించనున్నారు. 
 
హ్యూస్టన్‌కు చెందిన ప్రముఖ భారతీయ చెఫ్‌ కిరణ్‌ వర్మ, ఆయనకు పసందైన వంటకాలను వండి, వడ్డించేందుకు సిద్ధమయ్యారు. మోడీ కోసం ప్రత్యేకంగా నోరూరించే వంటకాలు సిద్ధం చేయనున్నారు. ఇవన్నీ స్వచ్ఛమైన భారత దేశీయ నెయ్యితో తయారవుతుండటం గమనార్హం. 
 
ఈ వంటకాల జాబితాలో రెండు రకాల నమో తాలి, నమో తాలి మిఠాయి ఇందులో స్పెషల్. ఇక మిఠాయిల్లో భాగంగా రస్‌ మలాయ్, గజర్‌ కా హల్వా, బాదం హల్వా, ష్రికండ్‌ (తీపి పెరుగు) ఉంటాయని తెలుస్తోంది. 
 
అలాగే, తాలి విషయానికి వస్తే, కిచిడీ, కచోరీ, మేతి తెప్లా తదితర వంటకాలతో పాటు భారత్‌లోని పలు ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన వంటకాలను సిద్దం చేస్తున్నట్టు కిరణ్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

మరువ తరమా సినిమా పెద్ద విజయం సాధించాలి : రఘు రామ కృష్ణరాజు

Andhra King Taluka Review: అభిమానులకు స్పూర్తినిచ్చేలా ఆంధ్ర కింగ్ తాలూకా.. మూవీ రివ్యూ

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments