Webdunia - Bharat's app for daily news and videos

Install App

300 మందిని బలిగొన్న దక్షిణ కొరియా నౌకను వెలికితీశారు...

దక్షిణ కొరియాకు చెందిన నౌక ఒకటి గత 2014 ఏప్రిల్‌ 16న సెవోల్‌ నౌక మూడేళ్ళ క్రితం సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదం ప్రపంచాన్నే కుదిపేసింది. దీనికి కారణం ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో 250 మంది చిన్నారులు

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (10:27 IST)
దక్షిణ కొరియాకు చెందిన నౌక ఒకటి గత 2014 ఏప్రిల్‌ 16న సెవోల్‌ నౌక మూడేళ్ళ క్రితం సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదం ప్రపంచాన్నే కుదిపేసింది. దీనికి కారణం ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో 250 మంది చిన్నారులు ఉండటమే. ఈ నౌక ప్రమాదంలో దాదాపు 300 మందికి పైగా చనిపోయారు. ఈ నౌక మునిగిపోయిన స్థలాన్ని గుర్తించిన పరిశోధకులు... మూడేళ్ళ పాటు శ్రమించి ఇపుడు వెలికి తీశారు. 
 
ఈ నౌకను వెలికితీసేందుకు తీగలు, లోహపు దూలాలను ఏర్పాటు చేస్తూ కొన్ని నెలలుగా శ్రమించి, గురువారం ఉదయానికి దాన్ని నీటి ఉపరితలానికి తీసుకువచ్చారు. ఓడరేవుకు చేర్చేందుకు రెండు వారాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఇప్పటికీ ఆచూకీ దొరకకుండా పోయిన తొమ్మిది మృత దేహాల కోసం అన్వేషిస్తామని అధికారులు పేర్కొన్నారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments