Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభలో తొలిసారిగా అడుగుపెట్టనున్న సోనియా గాంధీ

సెల్వి
బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (11:57 IST)
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. రాజ్యసభలో స్థానం సంపాదించిన రెండవ గాంధీ కుటుంబ సభ్యురాలిగా ఆమె నిలిచారు. రాజ్యసభ సభ్యురాలిగా సోనియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజస్థాన్‌లోని రాజ్యసభ నియోజకవర్గంలో ఆమె పోటీ చేశారు. 
 
సోనియా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాజస్థాన్ అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 1999లో సోనియా గాంధీ తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె ఆగస్టు 1964 నుండి ఫిబ్రవరి 1967 వరకు ఎగువ సభలో సభ్యునిగా ఉన్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత రాజ్యసభలో ప్రవేశించిన గాంధీ కుటుంబంలో 2వ సభ్యురాలు.
 
రాజస్థాన్‌లో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ కావడంతో నోటిఫికేషన్ విడుదలైంది. భూపేంద్ర యాదవ్ (బిజెపి), మన్మోహన్ సింగ్ (కాంగ్రెస్) పదవీకాలం ఏప్రిల్ 3వ తేదీతో ముగియనుండగా, బిజెపి సభ్యుడు కిరోడి లాల్ మీనా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రాజ్యసభకు రాజీనామా చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments