Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభలో తొలిసారిగా అడుగుపెట్టనున్న సోనియా గాంధీ

సెల్వి
బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (11:57 IST)
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. రాజ్యసభలో స్థానం సంపాదించిన రెండవ గాంధీ కుటుంబ సభ్యురాలిగా ఆమె నిలిచారు. రాజ్యసభ సభ్యురాలిగా సోనియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజస్థాన్‌లోని రాజ్యసభ నియోజకవర్గంలో ఆమె పోటీ చేశారు. 
 
సోనియా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాజస్థాన్ అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 1999లో సోనియా గాంధీ తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె ఆగస్టు 1964 నుండి ఫిబ్రవరి 1967 వరకు ఎగువ సభలో సభ్యునిగా ఉన్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత రాజ్యసభలో ప్రవేశించిన గాంధీ కుటుంబంలో 2వ సభ్యురాలు.
 
రాజస్థాన్‌లో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ కావడంతో నోటిఫికేషన్ విడుదలైంది. భూపేంద్ర యాదవ్ (బిజెపి), మన్మోహన్ సింగ్ (కాంగ్రెస్) పదవీకాలం ఏప్రిల్ 3వ తేదీతో ముగియనుండగా, బిజెపి సభ్యుడు కిరోడి లాల్ మీనా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రాజ్యసభకు రాజీనామా చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

"వీక్షణం" సినిమా రివ్యూ - వీక్షణం ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ థ్రిల్లర్..

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments